Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ ఆగంతకుడు రాయి విసిరారు. ప్రజాగళం వాహనం వెనుక నుంచి రాయి విసిరి ఆగంతకుడు పరారయ్యాడు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కా
YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం ఉదయం ఘటనాస్థలిని పరిశీలించిన సీన్ ర�
YS Jagan | సీఎం జగన్ను అంతమొందించేందుకు కుట్రలు పన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే పదునైన రాయితో దాడి చేశారని ఆరోపించారు. కావాలని దాడి చేయించుని కను గుడ్ల�
Anam Venkataramana Reddy | ఏపీ ముఖ్యమంత్రి విజయవాడలో శనివారం రాత్రి రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులో జగన్ ఎడమకంటి పై భాగంలో గాయమైంది. అయితే, ఈ దాడి ఘటనపై తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి ప�
YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడిని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఎడమ కంటిపై గాయం కావడం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఇది
YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఆగంతకుడు జగన్పై రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న జగన్.. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ �
YS Jagan | మంగళగిరిలో చేనేత వర్గానికి పోటీ చేసే అవకాశమిచ్చామని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను ఒప్పించామని తెలిపారు. బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చంద్రబాబు కుటుంబ
YS Sharmila | వైఎస్ షర్మిలపై ఒకప్పటి ఆమె ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తూ ఆమె రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. షర్మిల చేస్తున్న విష ప్రచారాలను ఖ
YS Jagan | సినిమా విలన్ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు అని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. మోసం, అబద్ధాలు, వెన్నుపోటు, కుట్రలు కలిపితే చంద్రబాబు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా స�
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. చంద్�
Chandra Babu | ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏపీలో పింఛన్దారులు ఇబ్బందులు పడుతున్నారని, పింఛన్కోసం పడిగాపులు కాస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.