YS Sharmila | ఆంధ్రప్రదేశ్కు ఊపిరిలాంటి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ మోసం చేయగా అందుకు జగన్ ప్రభుత్వం మౌనంగా ఉండడం మరింత దారుణమని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు.
Minister Ambati | పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మూడు పార్టీలు నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ దారుణంగా విఫలమయ్యిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
YS Jagan | ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు ప్రారంభించనున్నారు.
YS Jagan | ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారం చేజిక్కించుకునే దిశగా అధికార వైఎస్సార్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జ�
Revanth Reddy | ఏపీలో పాలించే నాయకులు కావాలని అనుకుంటున్నారు.. కానీ ప్రశ్నించే గొంతులు లేవని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే గొంతులు లేవు కాబట్టే ఢిల్లీలో ఉన్న మోదీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చలా�
Mudragada | కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక వాయిదా పడింది. మార్చి 14వ తేదీన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ముద్రగడ ఇటీవల ప్రకటించారు. కానీ పలు భద్రతా కారణాల ర�
Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న జగన్.. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 విడతల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిలన
YS Jagan | పదవిపై తనకు వ్యామోహం కానీ.. అధికారం పోతుందన్న భయం కానీ ఎప్పుడూ లేవని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదోడి భవిష్యత్తును మార్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన
Mudragada | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత జగన్ సమక్షంలో �
AP Elections | ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని వ్యాఖ్యానిం�
Chegondi Suryaprakash | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు భారీ షాక్ తగిలింది. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేనను వీడి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం కార�
Vivekananda Murder | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి పేర్కొన్నారు. నాన్న హత్య కేసులో న్యాయం కోసం ఐదేండ్లుగా పోరాడుతున్నా పట్ట�
AP CM Jagan | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజవర్గమైన కుప్పం మేలు గురించి పట్టించుకోని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్ దుయ్యబట్టారు.