TDP | బుడమేరు వరదలు రావడం ఏమో గానీ.. చంద్రబాబు బ్యాచ్ వందల కోట్లు వెనకేసుకుందని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ నాయకులు చెప్ప�
Pothina Mahesh | విజయవాడలోని బుడమేరు వరద ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. బుడమేరు వరదల్లో విరాళాలు ఎంత వచ్చాయి.. ఎంత ఖర్చు
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాలు విసిరారు. దమ్ముంటే జమ్మలమడుగులో తనపై పోటీ చేయాలన్నారు. జమ్మలమడుగులో టీడీపీ నేత భూపేశ్ రెడ్డితో కలిసి మెగా జాబ్ మేళాను సోమవారం ప
ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజురోజుకూ రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్�
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని మాజీ సీఎం వైఎస్ అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకున్నదని తెలిపారు. అం�
AP News | మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వినియోగిస్తున్న ప్రభుత్వ ఫర్నీచర్ను వెంటనే తీసుకెళ్లాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. జీఏడీ డిప్య�
Pawan Kalyan | మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం అమాయకుడిలా నటిస్తున్నాడని.. గత ఐదేళ్లలో ఆయన చేసిన పనులను.. గతంలో ఉన్న అవినీతి కేసులను జాతీయ మీడియా ఓసారి గుర్తు చేసుకోవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్య
YS Jagan | రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అవుతుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత చాలా ముఖ్యమని తెలిపారు. కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడగాలని వ్యాఖ్యానించ�
YCP | సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ బలపేతంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే పలు విభాగాలు, జిల్లాల ఇన్ఛార్జిలను మార్చేసిన జగన్.. తాజాగా 10 మంది నాయకులకు పార్టీలో కీల�
YS Jagan | జాతిపితా మహాత్మాగాంధీ , భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ గాంధీ, శాస్త్రి విగ్రహాలకు పూలమాలలవేసి నివాళి అర్పించా�
Margani Bharat | దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తలంటు అంటిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమజా�
దేశాన్ని, మతాన్ని కించపరిచేలా మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో 100 రోజుల పాలన - అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి�
రాష్ట్ర విభజన కంటే కూడా జగన్ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి �