YS Sharmila | ఆస్తుల వివాదంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలవా అని విజయసాయిరెడ్డ�
Minister Gottipati | వైసీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో జగన్ క్విడ్ ప్రోకో విధానం ద్వారా వచ్చిన సొమ్మును వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్కు తరలించారని ఏపీ విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమర్ ఆరోపించారు.
YCP | వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదంపై తన అన్న జగన్, వదిన భారతిని తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్ అభిమానులకు షర్మిల నిన్న ఒక లేఖను రాశారు. అయితే జగ�
YS Sharmila | వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదా రోజురోజుకూ ముదురుతుంది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అతడి చెల్లెలు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపకంపై బహరింగ యుద్ధం జరుగుతుంది.
YS Jagan | రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి చంద్రబాబు ప్రభుత్వం మా తల్లి, చెల్లి ఫొటోలు పెట్టి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
YS Jagan | తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ షేర్ల వివాదంపై క్లాసిక్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్, �
YS Jagan | ప్రేమోన్మాది చేతిలో దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన సహాన కుటుంబసభ్యులకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్కు వెళ్లిన జగన్ సహాన కుటుంబసభ్యులను �
YS Sharmila | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబును కాపాడటానికి, డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత ఆరోపణలా? మరీ ఇంత మ్�
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ సభకు రావాలని కోరారు.
YS Sharmila | ఏపీ మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్పై మరోసారి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. వైఎస్ఆర్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడ
YS Jagan | లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యమని మండిపడ్డారు. ప్రతిరోజూ ఏదో చ�
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ అధికారిక ఉత్త