తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తేటతెల్లమైందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ తెలిపారు. కల్తీ ఎంత పర్సంటేజ్ జరిగిందో తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తులో వాసత్వాలు బయటకు వస్తాయని అన�
ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని.. దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు సైతం దాడులు
ఆధారాలు లేకుండానే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని అడ్డమైన ఆరోపణలు చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తప్పు జరిగితే ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఏదో కంటిత
Posani Krishnamurali | కొండపైకి వెళ్లడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జగన్ను టార్గెట్ చేస్తున్నారని నిలదీశారు. ఓట్ల కోసం ఏ అఫిడవిట్ లేకుండా క్రిస�
Perni Nani | తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలిపై ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. నీ ఆసుపత్రి భాగోతాలు తెలియవా..? ఒక్క హిందువుకైనా బిల్లు తగ్గించావా..? అంటూ మండిపడ్డారు. త�
ఆలయంలో ప్రవేశించే వ్యక్తి తన మతమేంటో చెప్పాలా? ఇదేం దేశం.. ఇదేం హిందూయిజం అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కొవ్వెక్కి ఇదేం దేశం
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. కేతిరెడ్డి కేటురెడ్డిగా మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ధర్మవరాన్ని కేతిరెడ్డి దౌర్జన్యాలకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. కేతిరెడ్డి
Gudivada Amarnath | రాజకీయాల కోసం తిరుమల వెంకన్నను చంద్రబాబు వివాదంలోకి లాగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్తో ఏదైనా ఉంటే నేరుగా తలపడాలని అన్నారు. నెయ్యి కల్తీ వివాదంపై మేమే సీబీఐ విచారణ కోరు
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అన్య మతస్తుడే అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. డిక్లరేషన్పై జగన్ సంతకం ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. ఎడమ చేతితో సంతకం చేయి.. ఎంతో మంది సంతకా�
తిరుమల లడ్డూ వివాదంపై ఇప్పటికైనా ఫుల్స్టాప్ పెట్టాలనిసీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. భక్తుల మనోభావాలు కాపాడాలని కోరారు. రాజకీయ విమర్శ�
Perni Nani | తిరుమల డిక్లరేషన్ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. శ్రీవారిపై నమ్మకంతోనే జగన్ అనేకసార్లు దర్శనం �
buddha venkanna | మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. డిక్లరేషన్పై జగన్ ఎందుకు అంత రాద్దాంతం ప్రశ్నించారు. తిరుమలపై జగన్ స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
Kollu Ravindra | వెంకన్నపై విశ్వాసం లేకనే జగన్ తిరుమలకు వెళ్లలేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యటన రద్దు చేసుకుని విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. జగన్ తీరుతో హిందూ సంఘాలు ఆందోళనలో ఉన్నాయని అన్
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు వైసీపీ నేతలు శనివారం క్యూ కట్టారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు.
Vangalapudi Anitha | మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమలకు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తిరుమలకు రావద్దని జగన్కు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యా�