ఓ యువతిని ప్రేమించి పెళ్ల్లి చేసుకుంటానని నమ్మించి ఏఆర్ కానిస్టేబుల్ మోసం చేశాడు. దీంతో విసుగు చెందిన ఆ యువతి తనకు న్యాయం చేయాలని కోరుతూ రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఒరిజినల్ ఆధార్ కార్డు లేదని బస్సులో ప్రయాణిస్తున్న యువతిని ఓ కండక్టర్ మధ్యలోనే దింపేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. బాధితులవివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన జాస్విని హైదరాబాద్
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను లిఫ్ట్ అడిగి.. బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు చిక్కిన మహిళను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
యూపీలో మరో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందని కక్ష పెంచుకున్న 26 ఏండ్ల యువకుడు ఆదివారం ఒక యువతిని నరికి చంపి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన యువతి (20) వెంగళరావునగర్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నది. ఏడాది కిందట ఇన్
జక్రాన్పల్లి మండలం కేంద్రం లో యువతిపై దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీ సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఓ యువతిపై ఈఎస్ఐ దవాఖానలోని క్యాంటీన్ సిబ్బంది ఒకరు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పి.వి.రామప్రసాదరావు తెలిపిన ప్రకారం.. కర్నాటక రాష్ర్టానిక�
ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కక్షతో యూ ట్యూబర్గా పనిచేస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం జూబ్లీహ�
ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం... బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీలో నివాసం ఉంటున్న రాజు కూతురు స్వప్న స్థానికం�
యువతిని వేధిస్తున్న సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్పై చైతన్యపురి పోలీస్స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీకి చెందిన విద్యుత్ శాఖలో పనిచేసే ఓ యువతి 2020-21లో జాతీయ స్థాయి కాంపిటీటి
Rajasthan | పెండ్లికి ముందు ప్రియుడితో వెళ్లిపోయిన యువతిని ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ భీష్మించిన ఒక వరుడు ఆమె ఇంట్లోనే 13 రోజల పాటు వేచి ఉండి ఆమెనే పెండ్లాడిన వింత ఘటన రాజస్థాన్లోని సైనా గ్రామంలో చోటు చేసుకుంది.
తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఒక కానిస్టేబుల్ ఓ పెండ్లి కూతురిపై తీవ్ర అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బ్యూటీ పార్లర్లో ఉన్న ఆమెపై కాల్పులు జరిపి చంపడానికి ప్రయత్నించి, తానూ ఆత్మహత్య చేసుకోబోయాడు.
వికారాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేత, రిటైర్డ్ ఏఎస్పీ సాయికృష్ణ ఓ యువతిని లైంగికం గా వేధించాడు. దీం తో ఆ యువతి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.