రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగు నింపారు. మల్కాజిగిరి వాణీనగర్కు చెందిన మనోజ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన తవసి విజయ్ (25) సంక్రాంతి సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీలో ఆడుతుండగా ఛాతీలో నొప్పిరాడంతో కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు దవాఖానకు తీసుకెళ్లగా అప్పట�
నగర శివారులోని కందుకూరులో ఓ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కందుకూరు పోలీసుల కథనం ప్రకారం వివరాలు నాగర్కర్నూల్ జిల్లా తాండూరు మండలం బాలన్నపల్ల్లి గ్రామానికి చెందిన చిన్నయ్య కుమారుడు భరత్ (20)త�
ఓ యువకుడిని కత్తులు, బ్లేడ్లతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఓల్డ్ బోయిన్పల్లి ఆలీ కాంప్లెక�
యూపీలోని బహ్రెయిచ్లో నాయిబ్ తహశీల్దారు శైలేష్ కుమార్ అవస్థి కారు ఓ యువకుడి మృతదేహాన్ని 30 కిలోమీటర్ల మేరకు ఈడ్చుకెళ్లింది. నరేంద్ర కుమార్ హల్దార్(35) బైక్పై ఇంటికి వెళ్తుండగా, నాన్పర-బహ్రెయిచ్ రో
అతిగా మద్యం సేవించి ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్లి ముందున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజాము
Electric shock | విద్యుత్షాక్కు(Electric shock) గురైన ఓ వ్యక్తి మృతి(Young man died) చెందిన సంఘటన చర్లపల్లి (Charlapally) పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Yadadri bhuvanagiri | వినాయకుడి నిమజ్జనంలో(Ganesh Immersion) విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ యువకుడు మృతి( Young man died) చెందాడు. ఈ విషాదకరస సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లిలో చోటు చేసుకుంది.
Narayanaguda | గణేష్ మండపం వద్ద విద్యుత్షాక్(Electric shock) తగిలి టెంట్హౌస్లో పనిచేసే ఓ యువకుడు మృతి( young man died )చెందిన సంఘటన మంగళవారం నారాయణగూడ పీఎస్ పరిధిలో(Narayanaguda PS area) చోటు చేసుకుంది.
చెక్డ్యాంను చూసేందుకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై మనోజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి గుర్ర�
లోన్యాప్ వేధింపులు ఓ యువకుడిని బలితీసుకున్నాయి. ఉరేసుకునే ముందు అతడు తీసిన సెల్ఫీ వీడియో కంటతడిపెట్టించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా అరునక్కనగర్లో చోటుచేసుకుం ది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని కొండూరు రోడ్డులోఉన్న రామచ్రందుని చెరువులో ఓ యువతి, యువకుడి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. చెరువు కట్టపై పల్సర్ బైక్, యువతి హ్యాండ్ బ్యాగ్ లభించడంతో వారిని హ�
బైక్పై రాంగ్రూట్లో వెళ్లి.. ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్బీ కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన కుర్వ సాయితేజ(22)
దాయాదుల మధ్య మొదలైన భూ తగాదాల్లో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. దళిత కాలనీకి చెందిన గువ్వలి లక్ష్మప్పకు ఇద్�