Nallgonda | నల్లగొండ(Nallgonda) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు(Fishing) వెళ్లి ఓ యువకుడు మరణించగా మరో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన చందనపల్లిలో చోటు చేసుకుంది.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ యువకుడు కరెంట్ షాక్తో మృతి చెందిన ఘటన రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామంలో చోటు చేసుకున్నది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బీర్ల కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన ఆ యువకుడిని వైన్స్ యాజమాన్యం విచ్చలవిడిగా దాడి చేసి కొట్టి చంపింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సంచలనం రేపి 34 రోజులు అవుతున్నా దాడి చేసిన సదరు దుకాణం యాజమాన్
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి ఓ యువకుడు నిండు ప్రాణాలు కోల్పోయాడు. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆనంద్నగర్కాలనీ నాసర్ స్కూల్ సమీపంలోని నాలాలో గు
బీరు అడిగిన యువకుడిపై వైన్స్ షాపు నిర్వాహకులు దాడి చేయడంతో యువకుడు మృతి చెందాడు. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. అడ్డాకుల మండలంలోని బలీద్పల్లి గ్రామానికి చెందిన ముష్టి శ్రీ కాంత్ (26) గత నెల 26వ తేదీన మహబ�
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లాలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. మేకను(Goat) కాపాడబోయి ఓ యువకుడు మృతి(Young man died) చెందాడు.
బైక్ అదుపుతప్పి.. చెట్టును ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రేమికులను విధి విడదీసింది.. రెప్పపాటులో వారి జీవితాల్లో చీకట్లు నింపింది. శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా, యువతి తీవ్రంగా గాయపడింది.
Hyderabad | దుండిగల్ పోలీస్ స్టేషన్ (Dundigal Police Station) పరిధిలోని బహదూర్ పల్లి(Bahadurpally) రహదారి పక్కన అనుమానాస్పద(Suspicious condition) స్థితిలో ఓ యువకుడి మృతదేహం(Young man died) లభించడం కలకలం రేపింది.