చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం..తూం కుంట మున్సిపాలిటీ పరిధిలోని నల్లకుంట చెరువు నీటిలో డబుల్ బెడ్ రూం పక్కన ఏర్పడిన
సందడిగా మారిన పోచారం ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం విషాదం నెలకొన్నది. స్నేహితుడితో కలిసి ఈత కొడతూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఏఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్జిల్�
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని రంగశివిని గ్రామనికి చెందిన పవార్ సచిన్ (32) గురువారం సాయంత్రం పార్డి బి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది. రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) మొబైల్ ఫోన్లో ఆన�
సడెన్గా బైక్పై మంటలు రావడంతో ఆపే ప్రయత్నంలో అదుపుతప్పి కింద పడిపోవడంతో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడికి గాయాలైన ఘటన మండలంలోని శ్రీశైలం రోడ్డుపై వంగూరు గేటు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసు
క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. నగరంలోని బోయినపల్లికి ప్రణీత్ (32) తన తోటి స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం రాంపల్లిదాయరలోని మైదానానికి వచ్చారు.
నీటి సంపును శుభ్రం చేస్తున్న క్రమంలో ఊపిరి ఆడక యువకుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున నగర్ కాలనీలో నివాస�
హోలీ వేడుకల్లో విషాదం నెలకొన్నది. స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లిన గల్లంతై మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది.
జవహర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఫొటో షూట్ కోసం సరదాగా మల్కారం గుట్టలకు వచ్చిన నలుగురు యువకుల్లో ఓ యువకుడు క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో �
Bhupalpally | ద్విచక్ర వాహనం అదుపుతప్పి(Bike accident) యువకుడు మృతి(Young man died) చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రం శివారులో జరిగింది.