మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా లేదా తప్పుడు వివరాలతో ప్రచురించే, ప్రసారం చేసే కథనాలపై సదరు మీడియా సంస్థ మేనేజ�
Actor Rajinikanth | స్టార్ హీరో రజినీకాంత్ మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను కలిశారు. లక్నోలోని యూపీ సీఎం అధికారిక నివాసంలో వీరి భేటీ జరిగింది. అయితే, కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే వ�
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి (Gyanvapi) మసీదు (Mosque)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సంచనల వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపిని మసీదు అని పిలవలేమని, అలా పిలిస్తే అది వివాదం అవుత�
మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేసిన అక్కడి ప్రభుత్వం..
ఓడ మల్లయ్య సామెత బీజేపీకి వర్తించినంతగా మరే ఇతర పార్టీకి వర్తించదేమో. మతోద్ధరణ తమ గుత్తహక్కు అని చెప్పుకొంటారు ఆ పార్టీ నేతలు. కానీ మతపరమైన విషయాల్లో ఇచ్చిన హామీని కూడా హుళక్కి చేయడం వారికే చెల్లింది.
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
BJP | ఎన్నికలకు ముందు బోరు బావులకు ఉచిత కరెంటిస్తామని ప్రకటించిన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని రాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ము
మతం ముసుగులో బీజేపీ చేస్తున్న రాజకీయాలకు అమాయకులు బ లవుతూనే ఉన్నారు. 85 శాతం ఉన్న హిం దువుల తరఫున పోరాటం చేస్తున్నామని చెబుతూనే ఆ హిందువులపైనే పన్ను భారా న్ని మోపి, ధరలు పెంచి బీజేపీ దోచుకుంటున్నదని ప్రజల�
UP | వాళ్లంతా పవర్ ప్లాంట్లలో పనిచేసే కార్మికుల బిడ్డలు. పేద కుటుంబాలకు చెందినవారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలనుకొన్న వారి కలలు రాత్రికి రాత్రి కల్లలయ్యాయి. పవర్ ప్లాంట్ పరిధిలోని స్కూల�
మహిళలపై, వారి వస్త్రధారణపై, ప్రజల ఆహార అలవాట్లపై, కుల మతాలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారింది. క్షేత్రస్థాయి నాయకులు తెలిసో, తెలియకో మాట్లాడి ఉంటారని సరిపెట్టుకోవడానికి కూ
Yogi vs Akhilesh Yadav | అఖిలేష్ వైపు వేలు చూపుతూ.. ‘స్పీకర్ సార్, అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ ఫాదర్ ఆయనే. వారి సిరల్లో నేరాలున్నాయి. ఈ రోజు నేను ఈ సభకు చెబుతున్నా.. ఈ మాఫియాను మట్టి కరిపిస్తా’ అని ఉద్వేగంత
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు యోగి సర్కారు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో పూట గడవక, గత్యంతర లేక ఉద్యోగులు నిరసన