UP | వాళ్లంతా పవర్ ప్లాంట్లలో పనిచేసే కార్మికుల బిడ్డలు. పేద కుటుంబాలకు చెందినవారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలనుకొన్న వారి కలలు రాత్రికి రాత్రి కల్లలయ్యాయి. పవర్ ప్లాంట్ పరిధిలోని స్కూల�
మహిళలపై, వారి వస్త్రధారణపై, ప్రజల ఆహార అలవాట్లపై, కుల మతాలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారింది. క్షేత్రస్థాయి నాయకులు తెలిసో, తెలియకో మాట్లాడి ఉంటారని సరిపెట్టుకోవడానికి కూ
Yogi vs Akhilesh Yadav | అఖిలేష్ వైపు వేలు చూపుతూ.. ‘స్పీకర్ సార్, అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ ఫాదర్ ఆయనే. వారి సిరల్లో నేరాలున్నాయి. ఈ రోజు నేను ఈ సభకు చెబుతున్నా.. ఈ మాఫియాను మట్టి కరిపిస్తా’ అని ఉద్వేగంత
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు యోగి సర్కారు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో పూట గడవక, గత్యంతర లేక ఉద్యోగులు నిరసన
తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఒక ఫైల్ తన వద్దకు వచ్చిందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు.
పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేసిన సంగతిని వరుణ్ గాంధీ గుర్తు చేశారు. అయినప్పటికీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ పరీక్షను వాయిదా వేయకపోగా తగిన రవాణా ఏర్పాట్లు కూడా చేయలేదని ఆయన విమర�
యూపీ పదో తరగతి బోర్డు పరీక్షలో టాపర్గా నిలిచిన విద్యార్థికి ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో ఆ విద్యార్థికి జరిమానా పడింది. బారాబంకి జిల్లాలోని యంగ్స్ట్రీమ్ ఇంటర�
ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరాముడికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయం అక్కడ వెలిసింది.
ఉచిత పథకాలపై ప్రధాని మోదీ విమర్శలు మరోవైపు యూపీ సీఎం యోగి ఉచిత హామీలు వృద్ధ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ ప్రకటన లక్నో, ఆగస్టు 10: పేదల సంక్షేమం కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశానికి ప్రమాదకరమని ఇటీవల ప్రధాని మోద
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ వచ్చింది. లక్నో పోలీస్ హెల్ఫ్లైన్ నెంబర్కు ఆ మెసేజ్ వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యూపీ స�
యూపీలో యోగి ఆదిత్యానాధ్ సర్కార్పై మంత్రుల్లోనే అసమ్మతి పెల్లుబుకుతోంది. వివిధ కారణాలతో ఇద్దరు మంత్రులు యోగి క్యాబినెట్ నుంచి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.