లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల పోరులో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. యోగి సర్కార్పై ఓవైపు అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమ�
‘లఖింపూర్’పై యూపీ పోలీసుల రెండో ఎఫ్ఐఆర్ రైతుల మృతి, నిందితుడు ఆశిష్ ప్రస్తావన లేదు బీజేపీ నేతలను కాపాడటానికి పోలీసుల యత్నాలు లఖింపూర్ ఖీరీ (యూపీ), అక్టోబర్ 10: లఖింపూర్ ఖీరీలో వారం క్రితం జరిగిన హి
గోరఖ్పూర్: లఖింపూర్ ఘటనలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవర్నీ అరెస్టు చేయలేమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కే�
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సినిమాలతో బిజీగా ఉంటూ మరోవైపు రాజకీయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. బీజేపీకి చాలా దగ్గరగా ఉంటూ వస్తున్న కంగనా రనౌత్ .. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్ట�
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాషాయ పార్టీ పదునైన వ్యూహాలతో బరిలోకి దిగింది. అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు ఖరారు చేసుకున్న కమలనాధులు సీఎం యోగి ఆదిత్యానాధ్ స
లక్నో : తాలిబన్లకు మద్దతివ్వడం అంటే దేశ వ్యతిరేకులు, మహిళలు, చిన్నారుల వ్యతిరేకులకు ఊతమిచ్చినట్టేనని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల పట్ల అప్రమత్తంగా ఉండాలని �
లక్నో : యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై కేసు నమోదైంది. బీజేపీ నేత ఆకాష్ కుమార్ సక్సేనా ఫిర్యాదు ఆధారంగా మాజీ గవర్నర�
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపడతామని ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోన�