లక్నో, ఆగస్టు 7: సోషల్ మీడియా కళ్లెం లేని గుర్రంలా తయారైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ముహూర్తం కోసం వేచిచూడకుండా వెంటనే దాన్ని అదుపు చేయాలని బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగం కార్యకర్తల
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ప్రచారాస్త్రాలకు పదునుపెడుతున్నాయి. పాలక బీజేపీతో పాటు ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్లు తమదైన �
వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఒలింపిక్ అథ్లెట్లకు నజరానా ప్రకటించారు. గోల్డ్ మెడల్ గెలిచే విజేతలకు తమ రాష్ట్రం ఆరు కోట్ల నగదు ఇస్తుందన్నారు. టీమ్ ఈవెంట్లలో
లక్నో : జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకమని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. జనాభా నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా.. యూపీ లా క
ముంబై: జనాభాను నియంత్రించడానికి ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త జనాభా విధానాన్ని ప్రకటించిన రోజే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కూడా దీనికి మద్�
లక్నో: ఉత్తరప్రదేవ్ ప్రభుత్వం జనాభా నియంత్రణకు నడుం బిగించింది. ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030కిగాను కొత్త జనాభా విధానాన్ని ప్రక�