లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్వీట్లతో సమాజంలో విషం చిమ్ముతున్నారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఇటీవల యూపీలో ఓ ముస్లిం వ్యక్తిపై దాడి జరిగింది. జైశ్రీరామ్ అని ప�
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ, యూపీ వర్గాలు తెలిపాయి
యోగి సర్కారుపై తీవ్ర అసంతృప్తి కరోనా కట్టడిలో విఫలమనే వ్యాఖ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ ఫిబ్రవరి- మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు సంఘ్ నుంచి ప్రమాద హెచ్చరికలు ఢిల్లీలో వరుసగా వ్యూహ సమావేశాలు గొ
లక్నో : కరోనా నుంచి కోలుకున్న రోగులు పోస్ట్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే వారికి దవాఖానల్లో ఉచిత చికిత్స అందించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ వచ్�
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల ముగిసిన పంచాయతి ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1600 మంది టీచర్లు కరోనా మహమ్మారి బారినపడి మరణించారని పలు ఉపాధ్యాయ సంఘాలు చేసిన వ్యాఖ్యలను యూపీ ప్రభుత్వం తోసిపుచ�
లక్నో: పంజాబ్ లో ముస్లింలు అధికంగా ఉండే మాలేర్కోట్ల ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ విచ్ఛిన్నకర రాజకీయాలకు ఇది అద్దం పడుతు
ప్రైవేట్ ఉద్యోగులకు యూపీ చేసిందేమిటంటే..!
ఉత్తరప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులుగా ఉన్న ...