వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఒలింపిక్ అథ్లెట్లకు నజరానా ప్రకటించారు. గోల్డ్ మెడల్ గెలిచే విజేతలకు తమ రాష్ట్రం ఆరు కోట్ల నగదు ఇస్తుందన్నారు. టీమ్ ఈవెంట్లలో
లక్నో : జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకమని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. జనాభా నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా.. యూపీ లా క
ముంబై: జనాభాను నియంత్రించడానికి ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త జనాభా విధానాన్ని ప్రకటించిన రోజే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కూడా దీనికి మద్�
లక్నో: ఉత్తరప్రదేవ్ ప్రభుత్వం జనాభా నియంత్రణకు నడుం బిగించింది. ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030కిగాను కొత్త జనాభా విధానాన్ని ప్రక�
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్వీట్లతో సమాజంలో విషం చిమ్ముతున్నారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఇటీవల యూపీలో ఓ ముస్లిం వ్యక్తిపై దాడి జరిగింది. జైశ్రీరామ్ అని ప�
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ, యూపీ వర్గాలు తెలిపాయి