లక్నో : కరోనా నుంచి కోలుకున్న రోగులు పోస్ట్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే వారికి దవాఖానల్లో ఉచిత చికిత్స అందించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ వచ్�
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల ముగిసిన పంచాయతి ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1600 మంది టీచర్లు కరోనా మహమ్మారి బారినపడి మరణించారని పలు ఉపాధ్యాయ సంఘాలు చేసిన వ్యాఖ్యలను యూపీ ప్రభుత్వం తోసిపుచ�
లక్నో: పంజాబ్ లో ముస్లింలు అధికంగా ఉండే మాలేర్కోట్ల ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ విచ్ఛిన్నకర రాజకీయాలకు ఇది అద్దం పడుతు
ప్రైవేట్ ఉద్యోగులకు యూపీ చేసిందేమిటంటే..!
ఉత్తరప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులుగా ఉన్న ...
లక్నో : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో 10, 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలను మే 15 వరకు �
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టీకా ఉత్సవ్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సూచనలు చేశారు. కరోనా కేసులు భారీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నాలుగు
కోల్కతా: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా కౌంటర్ ఇచ్చారు. మా రోమియోలంటే మాకు ఇష్టమంటూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హామీ ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుగ్ల�