లక్నో : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో 10, 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలను మే 15 వరకు �
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టీకా ఉత్సవ్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సూచనలు చేశారు. కరోనా కేసులు భారీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నాలుగు
కోల్కతా: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా కౌంటర్ ఇచ్చారు. మా రోమియోలంటే మాకు ఇష్టమంటూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హామీ ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుగ్ల�
కోల్కతా : అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్కు తృణమూల్ కాంగ్రెస్ నుంచి విముక్తి లభిస్తుందని యూపీ సీఎం, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆదిత్యానాథ్ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం�
గువహటి : కాంగ్రెస్, సీపీఎం, ఏఐయూడీఎఫ్ కూటమి అసోంలో చొరబాట్లను ప్రోత్సహిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఓ ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. కాంగ�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారి సంగతి చెబుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు. తమ పార
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన బీజేపీ.. 14 ఏండ్ల తర్వాత తిరిగి 2017 లో సరిగ్గా ఇదే రోజున అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో మంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పదవీ �