న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లను హతమారుస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు ఈమెయిల్ కలకలం సృష్టించింది. ముంబైలోని సీఆర్పీఎఫ్ ఆఫీస్కు మంగళవారం ఉదయం ఈ ఈమెయిల్ వచ్చింది. ఆత్మాహుతి దాడుల ద్వారా ఆ ఇద్దరినీ చంపేస్తామంటూ ఆ మెయిల్లో హెచ్చరించారు. అంతేకాదు ప్రార్థనా మందిరాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లోనూ దాడులు చేస్తామని హెచ్చరించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
ఈవీఎంతో బంధువుల ఇంటికి.. సెక్టార్ ఆఫీసర్ సస్పెండ్
ఓటేసిన రజనీకాంత్, కమల్ హాసన్
ఓటు హక్కు వినియోగించుకున్న ‘మెట్రో మ్యాన్’