కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భద్రత కోసం అతని భద్రతా బృందం పెట్టిన సెక్యూరిటీ ప్రొటోకాల్స్ను ఆయనే పట్టించుకోకుండా ఉల్లంఘిస్తున్నారని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆరోపిం�
CRPF | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదంపూర్ (Udhampur) జిల్లా కద్వా బసంత్గఢ్ (Kandva Basantgarh) ప్రాంతంలో సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల అంతుచూసేందుకునే భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ (Operation Akhal) మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు.
నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీని కోరారు. ఈ మేరకు తాజాగా బోర్డుకు లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి వేళ అప్రజాస్వామికంగా ఏపీ సర్కార్
హైదరాబాద్లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగర అస్తవ్యస్తంగా మారింది.
GVG Yugandhar | ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) చీఫ్ జీవీజీ యుగంధర్కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భద్రత కల్పించారు. జూన్ 16 నుంచి అమలులోకి వచ్చేలా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యామ్ కుడి కాలువ హెడ్రెగ్యులేటరీ, కుడివైపు గేట్ల నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించేందుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ససేమిరా అంటున్నది. తమ ఆధీనంలోనే కొనసాగుతాయని తేల్చిచెప్�
నాగార్జునసాగర్ కుడి కాల్వ నిర్వహణ, భద్రత తామే చేపడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ తెలంగాణ రాష్ట్ర ఎస్పీఎఫ్ (ప్రత్యేక రక్షణ దళం) డీజీకి లేఖ ఇచ్చినట్టు సమాచారం.
NIA | పాకిస్తాన్ నిఘా అధికారులతో సీఆర్పీఎఫ్ సిబ్బంది రహస్య సమాచారాన్ని పంచుకున్నారన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శనివారం ఎనిమిది రాష్ట్రాల్లోని 15 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. మోతీ రామ్ జాట్ అ
పహల్గామ్ ఉగ్రదాడి అనంతంరం జమ్ముకశ్మీర్లో ఉగ్ర మూకల ఆటకట్టించేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరు లష్కరే తొయిబా (Lashkar-e-Taiba) టెర్రరిస్టులను అరెస్టు చేశారు.
సెంట్రల్ రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) జవాను మోతీ రామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఆయనను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు వచ్చే నెల 6 వరకు ఎన్ఐఏ �
భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో జరిగింది. ఖవాండే-నెల్గుండ ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంల
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar)పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం పడింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మావోయిస్టుల కోసం కర్రెగుట్టలను జల్లడపడుతున్న సీఆర�