దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు 15 మంది ప్రధానులుండగా, అందులో అత్యధికంగా 9 మంది ప్రధానులను అదించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశంలోనే అత్యధికంగా 80 లోక్ సభస్థానా లు, 31 రాజ్యసభ స్థానాలు, 403 శాసనసభ స్థానాలు, 100 శాసన
నష్టాలతో వ్యవసాయాన్ని వదిలేశాను ఏండ్లు గడిచిన చెరకు బిల్లులు రావట్లే సాగుపై యోగి సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రముఖ రైతు శుభ్రాంత్ శుక్లా వ్యాఖ్య కొత్త సాగు పద్ధతులతో గతంలో వార్తల్లో నిలిచిన రైతు లఖింప
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పురుషుల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని మేరా అధికార్ రాష్ట్రీయ దళ్ (మర్ధ్) హామీ ఇచ్చింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గోరఖ్పూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో సీఎం య
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఓ బలమైన నమ్మకం ఉన్నది. సిట్టింగ్ సీఎం ఎవరైనా నోయిడా పర్యటనకు వెళ్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతుంది. అధికారంలోకి రాదు.
ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు తొలుత ఆహ్వానం.. తర్వాత బుజ్జగింపులు.. ఇప్పుడు బెదిరింపులు ఎస్పీ అధికారంలోకి వస్తే ఆజంఖాన్దే పెత్తనమన్న అమిత్షా ఆర్ఎల్డీకి ప్రాధాన్యముండద�
లక్నో: నేరస్తులకు టికెట్లు ఇచ్చేందుకు ఎస్పీ, బీఎస్పీ మధ్య పోటీ నెలకొందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఈ నేరగాళ్లు ఎమ్మెల్యేలైతే తుపాకులు ఉత్పత్తి చేస్తారని ఆరోపించారు. వారికి �
లక్నో : యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో యూపీలో మరోసారి పాలనా పగ్గాలు చేపట్టేందుకు కమలనాధులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2014 నుంచి తొలిసారి బీజేపీ కూటమి తాజా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ముస్లిం �
ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులకు నిరుద్యోగులు గుర్తుకువస్తారు. కొత్త కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి శిలాఫలకాలు నోచుకుంటాయి. తీరా ఎన్నికలు ముగిశాక ఉద్యోగాల ఊసే ఉండదు. ప్రాజెక్టుల పనులేమో కానీ శిలా�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంతగడ్డ. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బలమైన కోట. తూర్పు ఉత్తర ప్రదేశ్ లేదా పూర్వాంచల్లో ఒక ముఖ్యమైన కేంద్రం. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని గోరఖ�