ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు తొలుత ఆహ్వానం.. తర్వాత బుజ్జగింపులు.. ఇప్పుడు బెదిరింపులు ఎస్పీ అధికారంలోకి వస్తే ఆజంఖాన్దే పెత్తనమన్న అమిత్షా ఆర్ఎల్డీకి ప్రాధాన్యముండద�
లక్నో: నేరస్తులకు టికెట్లు ఇచ్చేందుకు ఎస్పీ, బీఎస్పీ మధ్య పోటీ నెలకొందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఈ నేరగాళ్లు ఎమ్మెల్యేలైతే తుపాకులు ఉత్పత్తి చేస్తారని ఆరోపించారు. వారికి �
లక్నో : యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో యూపీలో మరోసారి పాలనా పగ్గాలు చేపట్టేందుకు కమలనాధులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2014 నుంచి తొలిసారి బీజేపీ కూటమి తాజా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ముస్లిం �
ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులకు నిరుద్యోగులు గుర్తుకువస్తారు. కొత్త కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి శిలాఫలకాలు నోచుకుంటాయి. తీరా ఎన్నికలు ముగిశాక ఉద్యోగాల ఊసే ఉండదు. ప్రాజెక్టుల పనులేమో కానీ శిలా�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంతగడ్డ. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బలమైన కోట. తూర్పు ఉత్తర ప్రదేశ్ లేదా పూర్వాంచల్లో ఒక ముఖ్యమైన కేంద్రం. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని గోరఖ�
UP Polls | యూపీలో ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అధికార బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సమాజ్వాదీకి క్యూ కడుతున్నారు. తమ
‘ఉత్తర్ప్రదేశ్ మరోసారి బీజేపీదే, సీఎం పీఠం మళ్లీ యోగికే’నంటూ ఓ రెండు మూడు నెలల కిందటి వరకూ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ, మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్న ప్రస్తుత తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై విమర్శల దాడిని తీవ్రతరం చేస్తున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విరు
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యోగిపై పోటీకి బీజేపీ ఎమ్మెల్యేకు టికెట్ ఆఫర్ చేసిన నేత లక్నో: ఎన్నికల్లో పోటీకి సంబంధించి యూపీ సీఎం యోగి అదిత్యనాథ్కు చాయిస్ ఇవ్వకుండా గోరఖ్పూర్కు పంపడం ద్వారా �
యూపీలోని గోరఖ్పూర్ నుంచి సీఎం యోగి పోటీ మధుర, అయోధ్య అంటూ ఇప్పటివరకు ప్రచారం ఆఖరి నిమిషంలో పోటీస్థానాన్ని మార్చిన అధిష్టానం యోగి పోటీలో మార్పు వెనుక ప్రధాని మోదీ వ్యూహం! కీలక నేతలు వీడటంతో పూర్వాంచల్
లక్నో: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు అధికార బీజేపీని మంత్రులు, ఎమ్మెల్యేలు వీడుతుండగా, మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. గోరఖ్పూర్లోని ఓ దళితు