యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి బరిలో నిలిచిన సీఎం యోగి ఆదిత్యానాధ్ను ఓడిస్తానని ఆయనపై పోటీ చేసిన ఎస్పీ అభ్యర్ధి శుభావతి శుక్లా అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ను మళ్లీ మఠానికే పంపాలని యూపీ ప్రజలు నిర్ణయించారు. ఆయనకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లను వాడటం రాదు. వాటిని వాడటమే రాని వ్యక్తి రాష్ర్టాన్ని ఎలా పాలిస్తారు. వాటిని ప్రజలకు ఎలా ఉచితంగా �
వాజపేయి-అద్వానీ నేతృత్వంలోని బీజేపీకి, మోదీ-అమిత్షా బీజేపీకి మధ్య భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా ఉందనివాజపేయి దీర్ఘకాలిక సహచరుడైన బీజేపీ మాజీ నేత సుధీంద్ర కులకర్ణి అభిప్రాయపడ్డారు. విద్వేషం రెచ్చగొట్ట�
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల నిందితుల్లో ఏ ఒక్కరికీ సమాజ్వాదీ పార్టీతో సంబంధాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల నిందితుడి తండ్రికి సమాజ్వాదీతో �
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం చేసిన బుల్డోజర్ వ్యాఖ్యలను పీఎస్పీ నేత శివపాల్ సింగ్ యాదవ్ తప్పుపట్టారు. తిరిగి అధికారంలోకి వచ్చాక బుల్డోజర్లకు పని చెబుతామని, ప్రస్తుతం అవి వి�
గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు
లక్నో: కర్నాటకలో చెలరేగుతున్న హిజాబ్ వివాదంపై హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఓవైసీ ఓ కామెంట్ చేశారు. హిజాబ్ ధరించిన బాలిక ఏదో ఒక రోజు ఈ దేశ ప్రధాని అవుతుందని అసద్ అన్నారు. దీనికి ఇవాళ యూపీ సీఎం యోగి