వాజపేయి-అద్వానీ నేతృత్వంలోని బీజేపీకి, మోదీ-అమిత్షా బీజేపీకి మధ్య భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా ఉందనివాజపేయి దీర్ఘకాలిక సహచరుడైన బీజేపీ మాజీ నేత సుధీంద్ర కులకర్ణి అభిప్రాయపడ్డారు. విద్వేషం రెచ్చగొట్ట�
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల నిందితుల్లో ఏ ఒక్కరికీ సమాజ్వాదీ పార్టీతో సంబంధాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల నిందితుడి తండ్రికి సమాజ్వాదీతో �
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం చేసిన బుల్డోజర్ వ్యాఖ్యలను పీఎస్పీ నేత శివపాల్ సింగ్ యాదవ్ తప్పుపట్టారు. తిరిగి అధికారంలోకి వచ్చాక బుల్డోజర్లకు పని చెబుతామని, ప్రస్తుతం అవి వి�
గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు
లక్నో: కర్నాటకలో చెలరేగుతున్న హిజాబ్ వివాదంపై హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఓవైసీ ఓ కామెంట్ చేశారు. హిజాబ్ ధరించిన బాలిక ఏదో ఒక రోజు ఈ దేశ ప్రధాని అవుతుందని అసద్ అన్నారు. దీనికి ఇవాళ యూపీ సీఎం యోగి
దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు 15 మంది ప్రధానులుండగా, అందులో అత్యధికంగా 9 మంది ప్రధానులను అదించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశంలోనే అత్యధికంగా 80 లోక్ సభస్థానా లు, 31 రాజ్యసభ స్థానాలు, 403 శాసనసభ స్థానాలు, 100 శాసన
నష్టాలతో వ్యవసాయాన్ని వదిలేశాను ఏండ్లు గడిచిన చెరకు బిల్లులు రావట్లే సాగుపై యోగి సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రముఖ రైతు శుభ్రాంత్ శుక్లా వ్యాఖ్య కొత్త సాగు పద్ధతులతో గతంలో వార్తల్లో నిలిచిన రైతు లఖింప
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పురుషుల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని మేరా అధికార్ రాష్ట్రీయ దళ్ (మర్ధ్) హామీ ఇచ్చింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గోరఖ్పూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో సీఎం య
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఓ బలమైన నమ్మకం ఉన్నది. సిట్టింగ్ సీఎం ఎవరైనా నోయిడా పర్యటనకు వెళ్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతుంది. అధికారంలోకి రాదు.