నిత్య యోగా సాధనతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ యోగా గురువు మాదగోని శంకరయ్య అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్- బీఈడీలో విద్యార్థులకు..
మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య.. థైరాయిడ్. మారుతున్న ఆహారపు అలవాట్లు, హార్మోన్లలో మార్పులు, జీవనశైలి లోపాలు.. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు. ఒకప్పుడు పెద్దవారిలోనే కనిపించేది. ఇప్పుడు పిల్లలనూ వేధిస
యోగా గురువు బాబా రాందేవ్నకు చెందిన పతంజలి ఫుడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.516.69 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మనం వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. వ్యాయామం వల్ల శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం. అయితే వ్యాయామాలన్నింటిలోనూ యోగా ఎంతగానో ప్రాముఖ్యతను స
సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్ సర్వీసులకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 5 శాతానికి తగ్గిస్తూ తామేదో గొప్ప పని చేశామని కేంద్రంలోని మోదీ సర్కారు ప్రచారం చేసుకొంటున్నద�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక దుబ్బ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం 6వ జిల్లాస్థాయి యోగా, ఆసన, క్రీడల పోటీలను జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు యోగ విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలని తెలంగాణ యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరికంటి వెంకట్ అన్నారు. డిసెంబర్ 13న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, మానసిక ఒత్తిడి దూరమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో అస్మిత యోగాసాన సిటీ లీగ్ పోటీల కార్యక్రమానికి ఆయన హ�
నల్లగొండ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్లో దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన పోలగోని సృజన్ గౌడ్ సిల్వర్ మెడల్ సాధించ�
ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్ లో ఆయుష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్�