యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగిపోవడంతో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఆచూకీ గల్లంతైందని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. సోమవారం దక్షిణ అబ్యాన్ ప్రావిన్స్ తీరప్�
కేరళ నర్సు నిమిష ప్రియకు (Nimisha Priya) భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను రద్దు (Death Sentence) చేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లి�
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు చెందిన కేసు చాలా సున్నితమైన అంశం అని, యెమెన్లో మరణశిక్షను తప్పించేందుకు ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోందని ఇవాళ భారతీయ విదేశాంగ ఇవాళ పేర్కొన్నది.
Nimisha Priya | చివరి నిమిషంలో నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడిందని, నిమిష చేతిలో మరణించిన మహద్ కుటుంబాన్ని బ్లడ్ మనీ (Blood Money) తీసుకునేలా ఒప్పించడం కోసం భారత్కు చెందిన ఓ మత గురువు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని విశ్
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియను ఈనెల 16వ తేదీన యెమెన్లో ఉరి తీయనున్నారు. ఆ మరణశిక్ష అమలును అడ్డుకోవాలని నర్సు కుటుంబం కేంద్రాన్ని కోరింది. కానీ ఆ కేసులో యెమెన్ సర్కారు వెనక్కి తగ్గం లేదని క�
KC Venugopal | కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియను యెమెన్లో ఉరి తీయకుండా కాపాడాలని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. నిమిషాకు మరణశిక్ష విధించడం అన్య�
Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియాను ఈ నెల 16వ తేదీన యెమెన్లో ఉరి తీసే అవకాశాలు ఉన్నాయి. యెమెన్ జాతీయుడిని మర్డర్ చేసిన కేసులో ఆమె శిక్షను అనుభవిస్తున్నారు. నర్సు ప్రియకు క్షమాభిక్ష కల్పించాలని �
కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు ఈ నెల 16న యెమెన్ ప్రభుత్వం ఉరి శిక్షను అమలు చేయబోతున్నది. ఆమె యెమెన్ జాతీయుడిని హత్య చేసినట్లు నిర్ధారించి, ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించింది.
Nimisha Priya : యెమెన్ దేశస్థుడి హత్య కేసులో ఉరి శిక్ష ఖరారైన భారతీయ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya)కు ఊరట లభించలేదు. ఇన్నిరోజులు తన వద్ద పెండింగ్లో ఉన్న ఆమె క్షమాభిక్ష పిటిషన్కు దేశ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు.
Yemen | యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) రెబల్స్పై అమెరికా (USA) భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హౌతీల నియంత్రణలో ఉన్న వాయువ్య యెమెన్లోని ఆఫ్రికన్ వలసదారుల నిర్బంధ కేంద్రంపై అమెరికా వైమానికి (US strike) దాడులు చేసింది.
US Attacks | యెమెన్ (Yemen) పై అమెరికా (USA) బాంబుల వర్షం కురిపించింది. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్ రాజధాని సనా సహా పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్లో దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చ�
యెమెన్లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా (US Attacks) విరుచుకుపడింది. అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉ�
హౌతీలపై అమెరికా విరుచుకుపడింది. బాండు దాడులతో యెమెన్ రాజధాని సనా, సదా, హౌతీల బలమైన ప్రాంతం అల్బేద్, రాడాలపై అమెరికా సేనలు శనివారం బాంబుల వర్షం కురిపించాయి.
US Strikes | ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న యెమెన్ (Yemen) తిరుగుబాటు దళం హౌతీల (Houthis)పై అమెరికా శనివారం భీకర దాడి (US Strikes) చేసింది.