Supreme Court | యెమెన్ (Yemen) లో మరణశిక్ష (Death sentence) ను ఎదుర్కొంటున్న భారత నర్సు నిమిష ప్రియకు శిక్ష అమలుపై స్టే కొనసాగుతున్నదని గురువారం కేంద్ర ప్రభుత్వం (Union Govt) సుప్రీంకోర్టు (Supreme Court) కు తెలియజేసింది.
యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగిపోవడంతో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఆచూకీ గల్లంతైందని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. సోమవారం దక్షిణ అబ్యాన్ ప్రావిన్స్ తీరప్�
కేరళ నర్సు నిమిష ప్రియకు (Nimisha Priya) భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను రద్దు (Death Sentence) చేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లి�
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు చెందిన కేసు చాలా సున్నితమైన అంశం అని, యెమెన్లో మరణశిక్షను తప్పించేందుకు ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోందని ఇవాళ భారతీయ విదేశాంగ ఇవాళ పేర్కొన్నది.
Nimisha Priya | చివరి నిమిషంలో నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడిందని, నిమిష చేతిలో మరణించిన మహద్ కుటుంబాన్ని బ్లడ్ మనీ (Blood Money) తీసుకునేలా ఒప్పించడం కోసం భారత్కు చెందిన ఓ మత గురువు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని విశ్
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియను ఈనెల 16వ తేదీన యెమెన్లో ఉరి తీయనున్నారు. ఆ మరణశిక్ష అమలును అడ్డుకోవాలని నర్సు కుటుంబం కేంద్రాన్ని కోరింది. కానీ ఆ కేసులో యెమెన్ సర్కారు వెనక్కి తగ్గం లేదని క�
KC Venugopal | కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియను యెమెన్లో ఉరి తీయకుండా కాపాడాలని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. నిమిషాకు మరణశిక్ష విధించడం అన్య�
Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియాను ఈ నెల 16వ తేదీన యెమెన్లో ఉరి తీసే అవకాశాలు ఉన్నాయి. యెమెన్ జాతీయుడిని మర్డర్ చేసిన కేసులో ఆమె శిక్షను అనుభవిస్తున్నారు. నర్సు ప్రియకు క్షమాభిక్ష కల్పించాలని �
కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు ఈ నెల 16న యెమెన్ ప్రభుత్వం ఉరి శిక్షను అమలు చేయబోతున్నది. ఆమె యెమెన్ జాతీయుడిని హత్య చేసినట్లు నిర్ధారించి, ఆమెకు కోర్టు మరణ శిక్ష విధించింది.
Nimisha Priya : యెమెన్ దేశస్థుడి హత్య కేసులో ఉరి శిక్ష ఖరారైన భారతీయ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya)కు ఊరట లభించలేదు. ఇన్నిరోజులు తన వద్ద పెండింగ్లో ఉన్న ఆమె క్షమాభిక్ష పిటిషన్కు దేశ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు.
Yemen | యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) రెబల్స్పై అమెరికా (USA) భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హౌతీల నియంత్రణలో ఉన్న వాయువ్య యెమెన్లోని ఆఫ్రికన్ వలసదారుల నిర్బంధ కేంద్రంపై అమెరికా వైమానికి (US strike) దాడులు చేసింది.
US Attacks | యెమెన్ (Yemen) పై అమెరికా (USA) బాంబుల వర్షం కురిపించింది. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్ రాజధాని సనా సహా పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్లో దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చ�
యెమెన్లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా (US Attacks) విరుచుకుపడింది. అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉ�
హౌతీలపై అమెరికా విరుచుకుపడింది. బాండు దాడులతో యెమెన్ రాజధాని సనా, సదా, హౌతీల బలమైన ప్రాంతం అల్బేద్, రాడాలపై అమెరికా సేనలు శనివారం బాంబుల వర్షం కురిపించాయి.