హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మరణవార్త తనను షాక్కు గురి చ
అమరావతి: 28మంది ఎంపీలతో వైసీపీ సాధించింది శూన్యం అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేం�
అమరావతి : పుట్టినరోజు సందర్భంగా వేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేదని చేసిన దాడిలో ఎమ్మెల్సీ అనుచరుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్యాదవ్ పుట్టిన
టీడీపీ అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఇప�
Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ విజయదుందుభి మోగించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90వేలకు పైగా మెజారిటీతో ఘన సాధించారు. పోస్టల్ బ్యాలెట్తో కలిపి 90,228 ఓట్ల మెజారిటీని సాధించారు. గత �
Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ విజయదుందుభి మోగించింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీ సాధించారు. గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొ�
Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ రికార్డు సృష్టించింది. గత ఎన్నికల్లో ఆమె భర్త దాసరి వెంకట సుబ్బయ్య సాధించిన మెజారిటీని ఆమె క్రాస్ చేసింది. 90 వేలకు పైచిలుకు మెజారిటీతో ఆమ�
Badvel by election | బద్వేల్లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. ఐదో రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 42,824 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్లో వైసీపీకి 9,867.. బీజేపీకి 2,241, కాంగ్రెస్కు 493 ఓట్లు వచ్చాయి
Badvel by election | బద్వేల్లో అధికార వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా నాలుగో రౌండ్లోనూ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఆధిపత్యంలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్ ముగిసేసరికి వైసీపీ 30,412 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
అమరావతి: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగన్ పార్టీ జెండా ఎగిరింది. కాగా టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నికలను బహిష్కర
అమరావతి, జూలై : చంద్రబాబు, దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి గ్రావెల్ను దోచుకొని, దాచుకున్నది దేవినేని ఉమా అని ఆరోపించారు. ఉమాతో ఉన్న గూండ�
దారుణ హత్య | కడప జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది. ప్రత్యర్థుల చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు.
టీడీపీకి షాక్ | ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి అనంతరం ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.