ఫ్యాక్షన్ హత్యలపై స్పందించిన చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో టీడీపీ నాయకుల హత్యపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
అన్నదమ్ముల దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. అన్నదమ్ములను వాహనంతో ఢీకొట్టి ప్రత్యర్థులు హతమార్చారు.
ఎవరైనా చెప్పండి ప్లీజ్.! | నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ అధినేత జగన్పై మండిపడ్డారు. వైసీపీ ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఆయన ఆరోపించారు.
విపక్ష విష ప్రచారం | ఏపీలో కొత్త కొవిడ్ వేరియంట్ ఉందంటూ విపక్షం విష ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న�
జగన్ బెయిల్ పిటిషన్పై విచారణ | ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ
PVP | మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన పీవీపీ సంచలన ట్వీట్ చేశాడు. హీరోలను లంగా డ్యాన్సులేసే స్టార్లు అంటూ ట్వీట్ చేశాడు.
రీపోలింగ్ నిర్వహించాలి | తిరుపతి అసెంబ్లీ పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు ముద్రించిన వారిపై ఐపీసీ కింద కఠిన చర్యలు తీ�
తిరుపతి ఉప ఎన్నిక | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ముగిసింది. సాయంత్రం 7 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు 64.29 శాతం పోలింగ్�
వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్�
పోలింగ్ను రద్దు చేయాలి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
గురుమూర్తి హిందువా.. కాదా.? | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువా? కాదా..!? స్పష్టంగా చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
వైసీపీ గెలుపు ఖాయం | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
ఏపీ సీఎం జగన్పై ఫిర్యాదు | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మండలం శాంతిపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపైఒకరు పరస్పరం దాడుల�