ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు నివాళి | కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ గున్తోటి వెంకటయ్య సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. బద్వేల్లోని వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకొని ఆయన భౌతి
అమరావతి : తిరుపతి లోక్సభ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికపై సీఎం జగన్ ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరిం�
అమరావతి : కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. తనకు చైర్మన్ పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నాలుగో వార్డు కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన తన పదవికి రాజీనామా చేశారు.
అమరావతి : చిత్తూర్ జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. నగరి మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు స్థానిక నేతలు తీవ్రంగా ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించా
అమరావతి : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరులపై దాడులు జరగడం హేయనీ
అమరావతి : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలో 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల్లో 2,215 డివిజన్లు, వార్డులకు వివిధ పార్టీల నుంచి 7,552 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 3�
అమరావతి : పసుపు జెండా చూస్తే సీఎం జగన్ భయపడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు