Headingley Test : లీడ్స్లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (Team India)పట్టు సడలించింది. తొలి సెషన్లో దూకుడుగా ఆడిన ఓపెనర్లు ఇంగ్లండ్ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే.. మరికాసేపట్లో లంచ్ అనగా.. గిల్ సేన వరుసగ
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ ‘ఏ’ జట్టు రెండో అనధికారిక టెస్టులో అదరగొట్టింది. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 21 పరుగుల కీలక ఆధిక్యం దక్కించుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్ల
ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత్ ‘ఏ’ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. ఓవర్నైట్ స్కోరు 192/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్కు దిగిన ఇంగ్లండ్ లయన్స్..ఖలీల్ అ
IND A vs England Lions : ఓపెనర్ టామ్ హైన్స్ (54) మరోసారి అర్ధ శతకంతో చెలరేగి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. లంచ్ తర్వాత ఎంతగా భారత బౌలర్లు ప్రయత్నించినా వికెట్ తీయలేకపోయారు. జిడ్డులా క్రీజులో పాతుకుపోయిన
IND A vs ENG Lions : ఇంగ్లండ్ గడ్డపై భారత కుర్రాళ్లు తమ తడాఖా చూపించారు. బౌలింగ్ దళం విఫలమైనా బ్యాటింగ్లో తమకు తిరుగులేదని చాటారు. రెండో ఇన్నింగ్స్లోనూ ఇంగ్లండ్ లయన్స్ (England Lions) బౌలర్లను ఉతికారేస్తూ �
IND A vs ENG Lions : భారత ఏ జట్టు, ఇంగ్లండ్ లయన్స్ (England Lions) జట్ల మధ్య తొలి నాలుగు రోజుల మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో లయన్స్ను 587 ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది.
వారం రోజుల వాయిదా తర్వాత శనివారం పునఃప్రారంభమైన ఐపీఎల్-18లో తొలి మ్యాచ్ వర్షార్పణమైనప్పటికీ ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్లు అభిమానుల్లో జోష్ను నింపాయి. జైపూర్లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో పంజా�
IPL 2025 : జైపూర్లో చెలరేగి ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(50) ఔటయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ ఓవర్లో సింగిల్ తీసి అర్ధ శతకం సాధించిన యశస్వీ.. మూడో బంతికి పెద్ద షాట్ ఆడి వెనుదిరిగాడ�
Team India : ఇంగ్లండ్ పర్యటనను సవాల్గా తీసుకున్న సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఏ బృందాన్ని ప్రకటించిన బీసీసీఐ (BCCI).. తాజాగా కొత్త కోచ్ను నియమించి�
India A Squad :'ఇంగ్లండ్ లయన్స్' జట్టుతో జరుగబోయే ఈ సిరీస్కు రంజీ హీరో అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) సారథిగా 18 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.
Yashasvi Jaiswal : ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా (Goa)కు ఆడాలనుకున్న అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులోకి కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) దూసుకొచ్చింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)ను ఒక్క పరుగు తేడాతో ఓడించింది.