IPL 2025 : లక్నో నిర్దేశించిన భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు దంచేశారు. యశస్వీ జైస్వాల్(55 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. ఈ సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్కు ఇది మూడో హాఫ్ సెంచరీ.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ డబుల్ హెడర్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
దేశవాళీ దిగ్గజం ముంబై జట్టును యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ వీడటం ఈ మధ్య వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. స్టార్ క్రికెటర్లతో కూడిన ముంబై జట్టుకు ఆడటమనేది ప్రతీ ఒక్క ప్లేయర్ కల. అలాంటిది అనూహ్యంగా ముం
టీమ్ఇండియా యువ ఓపెనర్, ముంబైలో క్రికెట్ ఓనమాలు నేర్చుకుని జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ దేశవాళీలో ఆ జట్టుకు గుడ్బై చెప్పాడు. ఈ మేరకు అతడు తనను జట్టు నుంచి రిలీవ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫ�
Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ఇప్పుడు స్వదేశీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. అతను ముంబై టీంను వీడనున్నాడు. వచ్చే సీజన్లో గోవా తరపున ఆడేందుకు అతను ప్లాన్ చేస్తున్నాడు.
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకుని టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా..చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్�
IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం రెండో వన్డే జరుగనున్నది. అందరి దృష్టి స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ క్లోహీపైనే ఉన్నది. నాగ్పూర్ వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. కుడి మోకాలు వాపు కారణంగా మ్యాచ్క