యాసంగి సీజన్ ముగిసి, వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులపై ఎరువుల కంపెనీలు మరోసారి భారం మోపాయి. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు ప్రభుత్వం యాసంగి పంటలను సక్రమంగా కొనుగోళ్లు జరపకపోవడంతో ఇప్పటికే రైతులు ఇబ్బం
యాసంగి కాలం కలిసిరావడంతో ఎకరాకు మొక్కజొన్న 30-35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కానీ.. మక్కలను అమ్ముకుందామంటే రైతులు ఆపసోపాలు పడుతున్నారు. కొనుగోలు కేం ద్రాల్లో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. నిర్మల్ రైతు సే
ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు చనిపోతే తక్షణ పరిహారం అందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లాలో మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో కష్టపడి పండించి న పంటను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింద�
యాసంగి సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపుతూ రైతులను అరిగోస పెడుతోంది. ప్రభుత్వ అలసత్యం, పట్టింపులేని తనంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో సాగు చేసిన మక్క కొనుగోళ్లు నిలిచిపోయాయి. 18 వేల ఎకరాల్లో మక్క సాగవగా.. 5.40 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు �
ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా ఇంధన కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా రెండు మూడు రోజులుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
యాసంగి సీజన్లో పండిన వరి ధాన్యం కొనుగోళ్లు అయోమయంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 20రోజుల కిందటే వరి కోతలు షురూ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో వరి కొనుగోళ్ల సెంటర్లు కొన్ని తెరుచుకున్నాయని అధికారులు చెబుతున్నా �
రైతుభరోసా పథకానికి అతీగతీ లేకుండా పోతోం ది. పెట్టుబడి సాయం అమలు అవుతోన్న తీరుపై అన్నదాతల్లో ఆగ్రహం వెలుగు చూస్తోంది. పంట ఖర్చులకు వరి నాట్ల సమయంలో అందాల్సిన సాయాన్ని వరి కోతలకు అరకొరగా ఇస్తుండటంపై మండిప
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిన్లో కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు పడుతుండడంతో పంటలు ఎక్కడ తడిసిపోతాయని బెంబేలెత్తి�
ఆదిలాబాద్ జిల్లా రైతులు యాసంగిలో పండించిన జొన్నలను అమ్ముకోవడానికి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. పంట చేతికొచ్చిన కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆద�
యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ, పసు పు, మక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించడానికి జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపా�
రైతులు సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వ మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్�