రాష్ట్రంలో యాసంగి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేయనున్నది. విడతల వారీగా పంపిణీలో భాగంగా తొలి విడతలో ఒక్క ఎకరా ఉన్న రైతులకే రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు చూస్తే కోటలు దాటుతున్నయ్.. ఇచ్చిన హామీల అమలు చూస్తేనేమో నీటి మీద రాతల్లాగా మిగులుతున్నయ్. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు ఐనా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సరిగ్గా �
యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో అప్పు తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) నుంచి రూ. 22,700 కోట్లు రుణం తీసుకుంటూ ప్రభుత్వం బ�
యాసంగి పంటలు సాగు చేసిన రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో పారుతున్న కృష్ణానది నీళ్లులేక వెలవెలబోతూ రాళ్లు తేలింది. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వం యాసంగి రైతుభరోసా డబ్బులను ఏకకాలంలో చెల్లించాలని, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐయూకేఎస్ నాయకులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు.
కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత
యాసంగి సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌ�
రైతుభరోసా అమలుపై మరో ప్రచారం వెలుగులోకి వచ్చింది. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి మూడు, నాలుగు దఫాలుగా ఫేక్ ప్రచారాలకు తెర లేపిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మరోసారి తేదీలు ఖరారు చేసినట్లుగా ప్రకటనలు వెలువడ్�
యాసంగి సీజన్ ముగుస్తున్నప్పటికీ అన్నదాతలకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం నేటికీ అందలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమలులో ఉందంటూ రైతు భరోసా నిధులను నిలిపివేసింది.
ఒకప్పుడు యాసంగిలో ప్రధానమైన పంటగా ఉన్న మక్కను ఇప్పుడు కొనేదిక్కు కరువైంది. గతంలో పంట దిగుబడులు పెద్ద మొత్తంలో వచ్చిన కారణంగా మార్క్ఫెడ్ నుంచి కొనుగోళ్లు చేసినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తర్వా�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి అందలమెక్కిన తర్వాత సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభ
కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీ కొనసాగుతున్నది. ఈ నీటి సంవత్సరానికి సంబంధించి ఏపీ కోటా ఇప్పటికే పూర్తయింది. అయినా ఇప్పటికీ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి జలాలను యథేచ్ఛగా మళ్లిస్తున్నది.
అన్నదాతలకు యూరియా గోసలు తప్పడంలేదు. వానకాలంలో బస్తాల కోసం ఇబ్బంది పడిన ఘటనలే యాసంగిలోనూ పునరావృతం కావడంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ప్రకటించినట్టు రైతు భరోసా మొత్తాన్ని పెంచలేదు.
రైతు భరోసాపై సర్కారు నోరు మెదపకపోవడంతో జిల్లాలోని రైతులు అయోమయానికి గురవుతున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటికీ అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.