అధికారంలోకి వస్తే అన్నదాతకు ఎన్నో చేస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. సన్నవడ్లు సాగు చేస్తున్న రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సన్నవడ్లకు బోనస్ అట్టర్ఫ్లాప్ అయ్యింది. రెండేళ్లుగా యాసంగి సీజన్లో జమ చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో 2024-25 యాసంగిలో రూ.16.67 కో
రాష్ట్రంలో గతంతో పోలిస్తే రెండు, మూడేండ్ల నుంచి పంట వ్యర్థాల కాల్చివేత పెరిగిందని, ఈ యాసంగి నాటికి 17లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను అగ్నికి ఆహుతి చేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్య
సన్న వడ్లకు బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఒక్క గింజకు కూడా బోనస్ వర్తించడం లేదు. ధాన్యం సేకరించడమే గగనం అనే స్థాయిలో పరిస్థితి దాపురించడంతో బోనస్ కోసం రైతులు విసిగి వేసాగిపోతున్నారు. అన్ని రకాల పంటలకు క
యాసంగి సీజన్ ముగిసి, వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులపై ఎరువుల కంపెనీలు మరోసారి భారం మోపాయి. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు ప్రభుత్వం యాసంగి పంటలను సక్రమంగా కొనుగోళ్లు జరపకపోవడంతో ఇప్పటికే రైతులు ఇబ్బం
యాసంగి కాలం కలిసిరావడంతో ఎకరాకు మొక్కజొన్న 30-35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కానీ.. మక్కలను అమ్ముకుందామంటే రైతులు ఆపసోపాలు పడుతున్నారు. కొనుగోలు కేం ద్రాల్లో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. నిర్మల్ రైతు సే
ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు చనిపోతే తక్షణ పరిహారం అందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లాలో మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో కష్టపడి పండించి న పంటను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింద�
యాసంగి సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపుతూ రైతులను అరిగోస పెడుతోంది. ప్రభుత్వ అలసత్యం, పట్టింపులేని తనంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో సాగు చేసిన మక్క కొనుగోళ్లు నిలిచిపోయాయి. 18 వేల ఎకరాల్లో మక్క సాగవగా.. 5.40 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు �
ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా ఇంధన కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా రెండు మూడు రోజులుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
యాసంగి సీజన్లో పండిన వరి ధాన్యం కొనుగోళ్లు అయోమయంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 20రోజుల కిందటే వరి కోతలు షురూ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో వరి కొనుగోళ్ల సెంటర్లు కొన్ని తెరుచుకున్నాయని అధికారులు చెబుతున్నా �