: గడిచిన యాసంగి సీజన్లో సన్న వడ్లు విక్రయించిన రైతులకు బోనస్ డబ్బులు ఇప్పటికీ జమ కాలేదు. ఐదు నెలలు పూర్తవుతున్నప్పటికీ చడీచప్పుడు లేదు. ఈ విషయంపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. కాంగ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కస్టం మిల్లింగ్ రైస్ గందరగోళంగా మారింది. 2024-25 వానాకాలం సీఎంఆర్ ఇప్పటికీ ముగియలేదు. గత యాసంగి సీజన్లో సేకరించిన ధాన్యాన్ని కేటాయించలేదు. కొత్తగా వానాకాలం సీజన్లో ధ�
యాసంగిలో సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ బోనస్ చెల్లించలేదని (Bonus for Fine Rice), ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.1200 కోట్లు రాష్ట్ర సర్కారు రైతులకు బాకీ పడింది. యాసంగిలో సన్నరకం ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదు.
వ్యవసాయ సీజన్ వచ్చిందంటే చాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల గోస వర్ణనాతీతం. లాఠీదెబ్బలు తింటే తప్ప యూరియా బస్తా దొరికేది కాదు. షాపుల ముందు చెప్పుల క్యూలైన్లు, పోలీస్స్టేషన్లలో ఎరువుల అమ్మకాలు... ఇ
అకాలవర్షాలు.. వడగండ్లు.. అతివృష్టి.. అనావృష్టి.. పరిస్థితి ఏదైనా రైతులకు పంటనష్టాలు, కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేందుకు అన్ని పంటలకు బీమా కల్పిస్తామ ని కాంగ్రెస్ పార్టీ ఎన్న�
రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్న జిల్లాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో సన్నాలు పం డించిన రైతులకు బోనస్ ప్రయోజనం అతిస్వల్పంగానే దక్కింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని కాకుండా ఎకరానికి 10 వేలు కాకుండా ఏడాదికి 15 వేలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి �
ఈ యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు 498 కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement) ఏర్పాటు చేశారు. ఇందులో 418 కేంద్రాల ద్వారా 2,49,213 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని సేకరించగా, 80 కేంద్రాల ద్వారా 59,934 మెట్రిక్ టన్నుల సన్నరకం ధ�
వానకాలం పంటల సీజన్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ రైతు భరోసాపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు. వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో పంటలు వేసుకోవడనికి రైతులు సిద్ధమవుతున్నారు.
మంత్రివర్గ సమావేశాన్ని రేపు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో రైతుభరోసా, యువ వికాసం, భూభారతి, ఇందిరమ్మ ఇండ