రైతుభరోసా పథకానికి అతీగతీ లేకుండా పోతోం ది. పెట్టుబడి సాయం అమలు అవుతోన్న తీరుపై అన్నదాతల్లో ఆగ్రహం వెలుగు చూస్తోంది. పంట ఖర్చులకు వరి నాట్ల సమయంలో అందాల్సిన సాయాన్ని వరి కోతలకు అరకొరగా ఇస్తుండటంపై మండిప
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిన్లో కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు పడుతుండడంతో పంటలు ఎక్కడ తడిసిపోతాయని బెంబేలెత్తి�
ఆదిలాబాద్ జిల్లా రైతులు యాసంగిలో పండించిన జొన్నలను అమ్ముకోవడానికి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. పంట చేతికొచ్చిన కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆద�
యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ, పసు పు, మక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించడానికి జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపా�
రైతులు సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వ మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్�
యాసంగి సీజన్ పూర్తికావొచ్చింది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు సైతం ప్రారంభమయ్యాయి. ‘రైతుభరోసా’ మాత్రం పూర్తిస్థాయిలో అందనేలేదు. అంటే పేదలకు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభ�
యాసంగిలో పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ రైతులు సోమవారం రాత్రి మిల్లర్లతో గొడవకు దిగారు. దీన్ని నిరసిస్తూ మిల్లర్లు కొనుగోలు నిలిపివేయడంతో మంగళవారం దాదాపు ఆరువేలకుపైగానే ట్రాక్టర్
యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై ధాన్య రాసులు పోసుకున్న రైతులకు ప్రభుత్వం నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దిక్కుతోచని రైతులు తమ పంటలను పట్టణాల్లోని దళారులకు విక్రయిస్తున్నా�
రాష్ట్రంలో యాసంగి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేయనున్నది. విడతల వారీగా పంపిణీలో భాగంగా తొలి విడతలో ఒక్క ఎకరా ఉన్న రైతులకే రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు చూస్తే కోటలు దాటుతున్నయ్.. ఇచ్చిన హామీల అమలు చూస్తేనేమో నీటి మీద రాతల్లాగా మిగులుతున్నయ్. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు ఐనా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సరిగ్గా �
యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో అప్పు తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) నుంచి రూ. 22,700 కోట్లు రుణం తీసుకుంటూ ప్రభుత్వం బ�
యాసంగి పంటలు సాగు చేసిన రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో పారుతున్న కృష్ణానది నీళ్లులేక వెలవెలబోతూ రాళ్లు తేలింది. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వం యాసంగి రైతుభరోసా డబ్బులను ఏకకాలంలో చెల్లించాలని, పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐయూకేఎస్ నాయకులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు.
కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత
యాసంగి సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌ�