బోనస్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత యాసంగిలో జిల్లాలోని అధికారులు 20,000 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని 40,000 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు.
గత యాసంగి సంబంధించిన రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇవ్వకుండానే ఆదరా బాదరాగా ప్రస్తుత వానకాలం సీజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయడం గందరగోళానికి తావిస్తున్నది.
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంట సాగు చేయడానికి పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల బాట పట్టారు. సాగుకు కావలసిన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం పంట రుణం తీసుకోవడానికి అన్నదాతలు వివిధ బ్యాంకులకు వెళ్త�
నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి కూడా దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు..
పంటల పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించకుండా కర్షకుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు ఆటలాడుతోంది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకూ ఈ సీజన్లోనూ సీజన్కు ముందు�
ఇక్రిసాట్ సంస్థ సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది. 125 రోజుల్లోనే కందిపంట చేతికి వచ్చేలా వంగడాన్ని రూపొందించింది. ఇక్రిసాట్ ప్రధాన కార్యాలయం, పరిశోధన కేంద్రంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హి�
యాసంగి వరి కోతలు ముగిశాయి. వానకాలం సాగు సన్నద్ధతలో భాగంగా పొలాల్లోని గడ్డికి, వ్యర్థ్యాలకు నిప్పంటిస్తుండడం ప్రమాదాలకు దారి తీస్తోంది. అవగాహన లోపంతో రైతులు కొయ్యలను కాల్చడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతు�
కరీంనగర్ రాంనగర్లోని ఓ రైస్ మిల్లు నుంచి ధాన్యం తరలింపు వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. ఒక మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని అనుమతి లేకుండానే మరో మిల్లుకు తరలించడం పెద్ద దుమారమే రేపింది.
‘రైతుబంధు కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్తోంది. కానీ.. మేం అధికారంలోకి రాగానే రైతుభరోసా పేరిట ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం.’ అంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ�
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం ప్రారంభానికి ముందే వర్షాలు పడుతుండడంతో అధికారులు జొన్నల కొనుగోళ్లను వేగవంతం చేశారు. మరో వారం రోజుల్లో రైతులు జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభించనుండగా పంటను విక్రయానికి తీస�
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మద్దతు ధరతో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి..
సన్నరకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్లో ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో నయాపైసా కూడా జమ చేయలేదు. గత వానకాలంలో విక్రయించిన సన్నాలకు మూడు నెలల తర్వాత జమ చేయగా, ఈ యాసంగిలో
ఈ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో లక్ష్యం కొండంత ఉంటే.. పౌరసరఫరాల సంస్థ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కొసరంత మాత్రమే. 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఇప్పటి వరకు 26 లక్షల టన్నులు మాత్రమ�