రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇవ్వకుండానే ఆదరాబాదరాగా ప్రస్తుత వానకాలం సీజన్ కోసం ఈ నెల 30న నిధులను విడుదల చేస్తామని గొప్పలు చెప్పడం గందరగోళానికి తావిస్తున్నది. కాంగ్రెస్ ప్
నల్లగొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఒకే కుటుంబంలో జరిగిన నాలుగు హత్యలు పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నలుగురి హత్యలకు సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల�
ఎగవేతలకు కేరాఫ్గా రైతు భరోసా పథకం నిలుస్తున్నది. కోతలకు చిరునామాగా పెట్టుబడి సాయం స్కీం ముందంజలో ఉన్నది. ఒకప్పుడు దేశానికే తలమానికంగా మారిన పథకం.. ఇప్పుడు అభాసుపాలవుతున్నది. అసలు పథకం అమలు తీరే ఆగమ్యగో�
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి జొన్న కొనుగోళ్లు ముగిసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో గోదాములు నిండిపోవడంతోపాటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొనుగోళ్లను నిలిపివేస్తున్నామని, రైతుల�
జిల్లాలో యాసంగిలో లక్షా 93 వేల 330 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సీమాంధ్ర పాలనలో కరువుతో అల్లాడిన పల్లెలు స్వరాష్ట్రంలో నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నా యి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వాగులపై చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టడంతో ఎండాకాలంలోనూ జలక�
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గత రెండేండ్లల్లో దాదాపు 3 లక్షల ఎకరాల వరకు పడిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో కూరగాయలు, పండ్లు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల
2025-26 యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అయన తన చాంబర్లో 2025- 26 యాసంగి ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులు ,రైస�
యాసంగికి రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ప్లకార్డులతో మంగళవారం నిరసన తెలిపారు.
యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించినా.. ఎలాంటి చర్చ ల
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు అనుబంధంగా ఉన్న ఎగువ ప్రాంతాల్ల�
Yasangi Bonus | గత యాసంగి సన్నాల బోనస్ పైసలు ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు చెల్లించలేదు. అన్నదాతలు ధాన్యం అమ్మి పది నెలలు గడుస్తున్నా పైసలు ఇవ్వక నాన్చుతున్నది.
Niranjan Reddy | రాష్ట్ర పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధిలేని నిర్ణయాలు తీసుకుంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి , చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.