తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈఓ ను వెంటనే నియమించాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ పాలసీ కమిటీలో ముస్లిం విద్యావంతులకు స్థానం కల్పించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎండ
ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన యువతీ, యువకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలోని డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఈ ఏడాది నుండి ప్రవేశ పెడుతున్న బీఎస్సీ (జియాలజీ), �
తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా మంగళ�
ఈ ఏడాది జరిగిన బీ.ఈడి 2025 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన ముస్లిం మైనార్టీ విద్యార్థులు ముస్లిం మైనారిటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రత్యేక కౌన్సిలింగ్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనారి�
రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించబడింది. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్�
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్లోని పబ్లిక్ గ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల మైనారిటీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం సాయిరాం ఏజెన్సీ ఇచ్చిన నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ
రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా మంగళవారం మైనారిటీ గురుకులాల కార్యదర్శి పి.షఫీవుల్లా�
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ 2025 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ విద్యార్థుల కోసం సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా అందిస్తున్న విదేశీ ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల
తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చెయ్యాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.య�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో దళారులను కట్టడి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
యూపీఎస్సీ సివిల్స్-2026 కు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ నియంత్రణలో పనిచేస్తున్న తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రిలిమ్స్, మెయిన్స్ కు ఉచిత శిక్