దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పన అంశంపై అధ్యయనం చేస్తున్న జస్టిస్ కె.ఎన్. బాలకృష్ణన్ కమిషన్ పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో కమిషన్ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలని మైనార్టీ సం�
ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో మదర్సాలలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించిన అనేక మంది విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్ల లేమి కారణంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందలేక అవకాశాలను కోల్పోతున్నారని మైనా�
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థులకు గుర్తింపు లభించడంలేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా మండిపడ్డారు.
రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అరకొరగా గిఫ్ట్ ప్యాక్లు ముంజూరు చేయడం జరిగిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప�
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల కోసం రెండు ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యాకూబ్ పాషా శనివారం ఓ ప్రకటన�
'నీట్' 2026 కు హాజరు కానున్న ముస్లిం విద్యార్ధులు ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందినట్
మైనారిటీ గురుకుల కాలేజీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన సిఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సి) కాలేజీలను భద్రాద్రి, ఖమ్మం జిల్లాలోని మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సం
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ నెల 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మైనార్టీ సంక్ష�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు అందిస్తున్న"ఆశ" స్కాలర్షిప్నకు అర్హులైన ముస్లిం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒ
గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ ఎండి యాకుబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకువాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదం�
రీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యాకూబ్ పాషా విద్యార్థులను వేధిస్తున్నాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసభ్యంగా తాకడంతో పాటు వీడియోలు తీయడానిక�
అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్లకు బాలికలు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈఓ ను వెంటనే నియమించాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ పాలసీ కమిటీలో ముస్లిం విద్యావంతులకు స్థానం కల్పించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎండ