యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి వరకు మూడు యూనిట్లను రన్ చేయనున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార వెల్లడిం�
Deputy CM Bhatti | యాదాద్రి పవర్ ప్లాంట్(Yadadri Power Plant) ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని మనం గౌరవించాలి. మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకా�
మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంటులో పనిచేస్తున్న కార్మికులు విషజ్వరాల బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పలువురు కార్మికులు కొన్ని రోజులుగా జ్వరాలతో బాధపడుతూ పనులు చేయలేక స్వస్థలాలకు వెళ్లిపోత
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల టెండర్ల అవార్డుపై అభిప్రాయాలను సేకరిస్తున్నామని యాదాద్రి పవర్ప్లాంట్ వి చారణ కమిటీ చైర్మన్, పాట్నా హైకో ర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు.
మండలంలోని వీర్లపాలెం, వీరప్పగూడెం గ్రామాల మధ్య చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం పవర్ప్లాంట్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్, విలువైన సామ�
రాష్ట్రంలో విద్యుత్తు రంగంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనలపై చర్చకు సిద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దీర్ఘకాలిక అవసరాల కోసం ఛ�
వేసవి తీవ్రత పెరుగుతున్నకొద్దీ విద్యుత్తు అవసరాలు కూడా భారీస్థాయిలో పెరుగుతున్నాయి. సగం కరెంట్ను ఇతర రాష్ర్టాల నుంచే కొనుగోలు చేయాల్సి వస్తున్నది. తాజా పరిస్థితుల ప్రకారం రాష్ట్రంలో రోజుకు 290 మిలియన్�
రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను తీర్చడానికి నాటి సీఎం కేసీఆర్ దామరచర్ల మండలంలో రూ.34వేల కోట్లతో నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మాణం చేపట్టారు.
దామరచర్ల మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.34వేల కోట్లతో 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.
యాదాద్రి పవర్ప్లాంటులో మంగళవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్లాంటు ఏర్పాటుకు ముందు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో టీఎస్ జెన్కో అన్ని అనుమతులు తీసుకొన
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, నిర్ధేంశించుకున్న గడువు నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు.
అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ చేసిన ప్రసం గం అర్ధ సత్యాలతో అత్యంత పేలవంగా ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల అమలుపై వేయి క�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజలకు అన్నీ సమస్యలుగానే ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో మారింది. వేల కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పల్లెలు, పట్టణాలు కొత�