CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ప్లాంటు పనులను త్వరగా పూర్తి చేయాలని టీఎస్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అధికారులను ఆదేశించారు.
4,276 ఎకరాల్లో 20,379 కోట్లతో నిర్మాణం బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో పనులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి అందుబాటులోకి 4వేల మెగావాట్లు మిర్యాలగూడ, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్�
మంత్రి జగదీష్ రెడ్డి | యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక దవాఖానను నిర్మిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.