బొమ్మల రామారం : తీవ్ర అస్వస్తకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పుర కృష్ణగౌడ్(58) �
అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి ఆత్మకూరు(ఎం) : ఆరోగ్య కేంద్రాలు పరిశుభ్రతతో పాటు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాల ని జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్
జిల్లా పశువైద్యాధికారి కృష్ణ మోటకొండూర్, ఆగస్టు 11: జీవాలకు ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందులను గొర్రెలకు, మేకలకు వేయించి పశు సంపదను కాపాడాలని జిల్లా పశువైద్యాధికారి కృష్ణ అన్నారు. బుధవారం మండలంలో�
నిందితుడు అదే కంపెనీ ఉద్యోగి రఘునాథరెడ్డి భువనగిరి అర్బన్, ఆగస్టు 11: కంపెనీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను చోరీ చేసి విక్రయిస్తున్న వ్యక్తితోపాటు వాటిని కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస�
59,809 మంది రైతులకు రూ.743 కోట్ల చెల్లింపులు పూర్తియాసంగిలో రికార్డు స్థాయిలో 4,23,652.560 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణసాగుకు అనుకూల పరిస్థితులు.. ప్రతి యేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులుగడిచిన నాలుగేండ్లలో జిల్లాల
శ్రీవారి ఖజానాకు రూ. 8,81,178 ఆదాయం యాదాద్రి, యాదాద్రి ఆలయంలో స్వామివారికి బుధవారం అర్చకులు పంచామృతాలతో అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు స్వ యంభువులు, బా�
దారి తప్పుతున్న యువతరం నేడు అంతర్జాతీయ యువత దినోత్సవం యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం. చెడు వ్యసనాల�
భువనగిరి అర్బన్ : కంపెనీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను దొంగలించి వేరేచోట విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. డీసీపీ కథనం ప్రకారం.
తుదిమెరుగులు దిద్దుతున్న వైటీడీఏ అధికారులు వైభవంగా స్వామి వారి నిత్య కల్యాణం యాదాద్రీశుడి ఖజానాకు రూ. 9,38,099 ఆదాయం యాదాద్రి, ఆగస్టు10: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన �
తల్లిదండ్రుల చెంతకు 21 మంది పిల్లలుబాలలను పనిలోపెట్టుకుంటే చట్టరీత్యా నేరం యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 10 : జిల్లాలో నెల రోజులపాటు బాలకార్మికులను గుర్తించడానికి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ ముగిసింది.
పైపైకి ఉబికి వచ్చిన గంగమ్మ జిల్లాలో సగటున 12 అడుగుల లోతులో నీరు చౌటుప్పల్ మండలంలో1.08 మీటర్ల లోతులోనే బోర్ వాటర్ నారాయణపురం మండలంలో 12.58 మీటర్ల పైకి.. యాదగిరిగుట్ట మండలంలో 9.10మీటర్ల పైకి పెరిగిన నీటి మట్టం 17 మ�
ఆలేరు టౌన్, ఆగస్టు 9 : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయించాలని ఏడీ డాక్టర్ ఐలయ్య పేర్కొన్నారు. ఆలేరులో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు,మేకలకు ఉచితంగా నట్టల మందులు వేశారు. ఈ సందర్భంగా ఆయ