యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.9,92,276 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,07,004, రూ. 100 దర్శనంతో రూ. 40,500, నిత్య కైంకర్యాలతో రూ 2,001, క్యారీబ్యాగులతో రూ. 2,200, సత్యనారాయణ వ్రతాల ద�
మొక్కలను గుర్తించిన ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి భువనగిరి అర్బన్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్క లతో పాటు గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు �
ప్రత్యేక పూజలు చేసి మొక్కులుచెల్లించుకున్న భక్తులు శ్రీవారి ఖజానాకు రూ. 13,05,116 ఆదాయం యాదాద్రి, ఆగస్టు16: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. వైష్ణవ ఆగమశాస్త్రరీతిల�
శనివారంలోగా నూరుశాతం హరితహారం ప్లాంటేషన్ లక్ష్యం సాధించాలి కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్ ఆగస్టు 16: తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు జియోట్యాగింగ్ చేయాలని కలెక్టర్ పమేల�
రెండో విడుత వివరాలు సిద్ధం జిల్లాలో రూ.50వేల వరకూ బాకీ ఉన్న వారి సంఖ్య 16,353 మంది రెండుమూడు రోజుల్లో ప్రారంభం కానున్న ప్రక్రియ ఈ నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో జమ కానున్న రుణ మాఫీ నిధులు ఖుషీ అవుతున్న జిల్లా రైతా
జిల్లా నుంచి భారీ ర్యాలీలతో హుజూరాబాద్కు వెళ్లిన దళిత కుటుంబాలు సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన ‘తెలంగాణ దళిత బంధు’లో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి జి�
యాదాద్రి, ఆగస్టు15: ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో నాయకులు, ప్రజా�
భువనగిరి అర్బన్, ఆగస్టు 15: 75వ స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, సహకార సంఘాలు, పలు గ్రామపంచాయతీలు, స్వచ్ఛంద సంస్థల ఎదుట జాతీయ జెండాలను ఎగురవేశ�
మార్కెట్లో డిమాండ్ .. లాభాలు మెండు కిలో ధర రూ. 200 ఆసక్తి చూపుతున్న శాఖాహారులు -యాదాద్రి అగ్రికల్చర్, ఆగస్టు 14 పల్లెల్లో వర్షాకాలం సీజన్లో మాత్రమే దొరికే బోడకాకర కాయల్లో బోలెడు పోషకాలు ఉంటాయి. ఈ సీజన్లో �
57 ఏండ్లు నిండినవారూ వృద్ధాప్య పింఛన్కు అర్హులు ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఉచితంగానే ‘మీ సేవ’లో దరఖాస్తు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం 57 ఏండ్లు నిండినవారికి దరఖాస్తుకు 31 వరకు గడువు ఉచితంగానే ‘మీ స�
యాదాద్రి భువనగిరి, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): 57 ఏండ్లు ఉన్న వారు పింఛన్కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతం వారు రూ.2లక్షలకు లోబ�