భువనగిరి కలెక్టరేట్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేడుకలను కరోనా నిబంధనలకు అనుగుణంగా చేపట్టనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి �
యాదాద్రి పనులు సకాలంలో కావాలి సీఎంవో ముఖ్య కార్యదర్శి భూపాల్రెడ్డి ఆలయ పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు హరిత అధికారులతో సమీక్ష యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎంవో ముఖ్య కార్యదర్శి భూపాల్
ఇంటింటా ఇన్నోవేటర్లోజిల్లా నుంచి ఏడు ప్రాజెక్టులునల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఒక్కొక్కటి ఎంపికస్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆన్లైన్లో ప్రదర్శనప్రశంసా అందించనున్న కలెక్టర్లురాష్ట్రంలో ద్విత�
ఏండ్ల తరబడి స్కూళ్ల ముఖం చూడని టీచర్ల గురించి ఆరా జిల్లాలో 25 మందిని గుర్తించిన జిల్లా విద్యాశాఖ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కొనసాగుతున్న గుర్తింపు ప్రక్రియ గైర్హాజరైన ఉపాధ్యాయులపై చర్యలకు సిద్ధమవు�
బీబీనగర్: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికి తీసి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2019
వలిగొండ: అతి త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షి
బొమ్మలరామారం: రైతులు సహాకార సంఘాలు తక్కువ వడ్డీతో అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని టెస్కాబ్ వైస్ చైర్మన్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో �
వలిగొండ: పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఒక వరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్�
మోత్కూరు: గోదావరి జలాల ద్వారా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు సాగు నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మోత్కూరు మండల సర్వసభ్య సమా
తుర్కపల్లి: సబ్బండ వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35మంది బీడీ కార్మికులకు మంజూరైన పెన్షన్ డబ్�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు వైకుంఠధామం, డంపింగ్ యార్డులు పూర్తి ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం ఆత్మకూరు(ఎం), ఆగస్టు 12: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని ఉప్పలపహాడ్ �
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ ఎనిమిది రోజుల వ్యవధిలోనే పింఛన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు సెర్ప్ ఆధ్వర్యంలో వేగవంతంగా ఇంటింటి సర్వే.. అర్హుల జాబితా రూపకల్పన 35 మందికి నెలనెలా రూ.2,016 చొప్పున ప�
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలతో పాటు ఆలయ ప్రహారికి అధునాతన విద్యుత్ దీపాలను అమరుస్తున్నారు. యాదాద్రిలో అనుబంధాలయమైన శివాలయ ప్రహారికి ప్రత్యేకంగా రూపొం