భువనగిరి అర్బన్, ఆగస్టు 15: 75వ స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, సహకార సంఘాలు, పలు గ్రామపంచాయతీలు, స్వచ్ఛంద సంస్థల ఎదుట జాతీయ జెండాలను ఎగురవేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి జాతీయగీతాన్ని ఆలపించారు. పట్టణంలోని భువనగిరి నూతన వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మార్కె ట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్, పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, పట్టణంలోని భువనగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్రెడ్డి, పట్టణంలోని భువనగిరి ఖిల్లా వద్ద ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఇన్నర్వీల్ అధ్యక్షురాలు లావణ్య, పట్టణ పరిధిలోని డీఆర్డీవో కార్యాలయంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, పట్టణంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు శ్యామ్సుందర్, జడ్పీ కార్యాలయంలో జడ్పీ వైస్ చైర్మన్ భీక్కూనాయక్, జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అమరేందర్గౌడ్, డీఈవో కార్యాలయంలో డీఈవో చైతన్యజైనీ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నిర్మలావెంకటస్వామియాదవ్, డీసీపీ కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి, జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సురేందర్రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో శ్యామ్సుందర్రెడ్డి, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, గ్రామపంచాయతీల ఎదుట సర్పంచ్లు జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
n చౌటుప్పల్ రూరల్ : పట్టణకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వెంకట్రెడ్డి, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సూరజ్కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గిరిధర్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, ఎల్లగిరి పంచాయతీలో సర్పంచ్ ఇంది ర, దేవలమ్మ నాగారం గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎనగండితండా పంచాయతీలో సర్పంచ్ నర్సింహ నాయక్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వార్డు
సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఉమాదేవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
మోత్కూరు : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, రైతు సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్ అశోక్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద సెక్రటరీ వేణుగోపాల్రెడ్డి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ షేక్ అహ్మద్, మండల పరిషత్ వద్ద ఎంపీపీ సంధ్యారాణి, వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద ఏవో స్వప్న, పోలీస్స్టేషన్లో ఎస్ఐ ఉదయ్ కిర ణ్, శాఖ గ్రంథాలయం వద్ద చైర్మన్ మత్స్యగిరి, ప్రభుత్వ ఆరో గ్య కేంద్రం వద్ద వైద్యాధికారి డాక్టర్ కిశోర్కుమార్, పశుసంవర్ధక కార్యాలయం వద్ద ఏడీఏ మోతీలాల్, టీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు రమేశ్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
రామన్నపేట : ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ జ్యోతీబలరాం, కోర్టుల్లో జడ్జిలు ప్రమీలాజైన్, తులసీదుర్గారాణి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆంజనేయులు, పంచాయతీలో సర్పంచ్ శీరిషాపృథ్వీరాజ్, సింగిల్విండో కార్యాలయంలో చైర్మన్ భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కవిత, ఏరియా దవఖానలో సూపరింటెండెంట్ విజయలక్ష్మి, పోలీస్స్టేషన్లో సీఐ మోతీరాం, ఎస్ఐ వినోద్, ఎస్టీ వో కార్యాలయంలో ఎస్టీవో పురుషోత్తంరెడ్డి, సీడీపీవో కార్యాలయంలో సీడీపీవో శైలజ, విద్యుత్శాఖ కార్యాలయంలో ఏడీ నవీన్కుమార్రెడ్డి, ఏఈ నర్సింహ, డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ యాదయ్య, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సంజీవలు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
వలిగొండ : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రమేశ్రాజ్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగలక్ష్మి, పోలీస్స్టేషన్లో ఎస్ఐ రాఘవేందర్గౌడ్, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ వెంకట్రెడ్డి, అరూరు పీఏసీఎస్ కార్యాలయంలో వెంకట్రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ కవిత, వ్యవసాయ కార్యాలయంలో ఏవో అంజనీదేవి, మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు డేగల పాండరి, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట సర్పంచ్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
బీబీనగర్ : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సుధాకర్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకట్రెడ్డి, పోలీస్టేషన్లో భువనగిరి రూరల్ సీఐ జానయ్య, పీఏసీఎస్ సహకార సంఘంలో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు .ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ రాహుల్నరంగ్, డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అనంతరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్అగర్వాల్ వైద్యులు పాల్గొన్నారు.
భూదాన్పోచంపల్లి : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దశరథ నాయక్, పోలీస్స్టేషన్లో ఎస్ఐ సైదిరెడ్డి, పీహెచ్పీ వద్ద వైద్యాధికారి యాదగిరి, సింగిల్విండో కార్యాలయాల వద్ద చైర్మన్లు భూపాల్రెడ్డి, లింగంయాదివ్, మున్సిపల్ కార్యాల యంలో చైర్మన్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు .ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
అడ్డగూడూరు, ఆగస్టు15 : తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రామకృష్ణ ,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య , పోలీస్స్టేషన్లో ఏఎస్ఐ కేశవరెడ్డి , టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, సింగిల్విండో కార్యాలయంలో చైర్మన్ వెంకటేశ్వర్లు , ఏవో కార్యాలయంలో అరుణకుమారిజెండాను ఆవి ష్కరించారు.