కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి అర్బన్, ఆగస్టు 5: అధికారులు సమన్వయంతో పనిచేసి పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమా
సీఎం పర్యటనపై వాసాల మర్రి దళితవాడ వాసుల సంతోషం తమ గ్రామం నుంచే దళిత బంధు అమలు చేయడంపై ఆనందం మూడు గంటల పాటు ఇంటింటికీ వెళ్లి పేరుపేరునా అప్యాయంగా పలకరించిన సీఎం కేసీఆర్ తమ కష్టాలు తీర్చేందుకు వచ్చిండంటూ
మోటకొండూర్, ఆగస్టు4: రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నప్పుడు వారికి తప్పనిసరిగా బిల్లులను ఇవ్వాలని ఎరువుల దుకాణాదారులకు మండల వ్యవసాయాధికారి సుబ్బూరి సు జాత సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని మన గ్రోమో�
బొమ్మలరామారం,ఆగస్టు 4: తల్లి పాలతోనే పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ వడ్లకొండ అరుణ అన్నారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మండ లంలోని మైలారంలోని అంగన్వాడీ సెంటర్లో బాలింతలక
చౌటుప్పల్ రూరల్,ఆగస్టు4: నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నేలపట్ల గ్రామానికి చెందిన గంగాపురం అంజయ్యగౌడ్కు మంజూరైన సీఎం రిలీఫ్�
శ్రీవారి ఖజానాకు రూ. 6,12,448 ఆదాయం యాదాద్రి, ఆగస్టు3: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలోని విష్ణుపుష్కరిణి వద్ద ఉన్న క్షేత్రపాలకుడికి అర్చకులు సిందూరంతో మంగళ వారం అభిషేకం నిర్వహించారు. ఆంజనేయస్వామ
రైతులు ఆ దిశగా దృష్టి సారించాలి g జనాభాకు సరిపడా లేని పాల ఉత్పత్తి పశు సంపద పెంపునకు గోపాలమిత్రలు కృషి చేయాలి శిక్షణ తరగతుల ప్రారంభంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఆగస్టు3: రైతులు వ్యవసాయం
చెప్పినట్లే రెండోసారి రాక దళితవాడతోపాటు పలు వార్డుల్లో పర్యటన అభివృద్ధిపై గ్రామస్తులతో ముఖాముఖి రైతు వేదికలో సమావేశానికి ఏర్పాట్లు ఒక్కరోజు కిందే సాగర్ ప్రగతి సమీక్ష ఉమ్మడి జిల్లా అంతటా హర్షాతిరేకా
నూతన కార్డుదారులకు 10కిలోలుపౌరసరఫరాల శాఖ ఉత్తర్వులుకొత్తగా 5934 మందికి లబ్ధిఆలేరు టౌన్, ఆగస్టు 2 : యాదాద్రి భువనగిరి జిల్లాలో నూత న ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఈనెల 3 నుంచి ఉ చితంగా బియ్యం ఇవ్వనున్నారు. �
వైభవంగా శివుడికి రుద్రాభిషేకంసుదర్శన నారసింహ హోమంయాదాద్రి, ఆగస్టు 2: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజల కోలా హలం నెలకొంది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి,
నేడు హాలియాకు సీఎం కేసీఆర్ముచ్చటగా మూడోసారి రాకనాగార్జునసాగర్ నియోజకవర్గంపై ప్రగతి సమీక్షఉప ఎన్నికల హామీల అమలే ప్రధాన ఎజెండాఉదయం 10:40కి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్న ముఖ్యమంత్రిహాలియా వ్యవసాయ మార
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్ట్1: తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలి అలమటించకూడదనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కర్రె వెంక టయ్య అన్నారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేస�
ఉత్సవమూర్తులకు నిజాభిషేకంకల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులువైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలుశ్రీవారి ఖజానాకు రూ. 10,21,714 ఆదాయంయాదాద్రి, ఆగస్టు1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆదివా�