భువనగిరి అర్బన్, జూలై 27: జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదిక ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికతో పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కా ర్యాలయంలో మిషన్ భగీరథ, వ్యవసాయ, విద్�
వలిగొండ, జూలై 27: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని వలిగొండ వ్య వసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు మంగళవా రం మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ చైర్పర్సన్ కు నపూరి కవిత ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజ�
పాలకవీడు, జూలై 27 : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపద తో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సీత్లా పండుగ జరుపుకొంటారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండ
యాదగిరిగుట్ట రూరల్, జూలై 27: ఉమ్మడి జిల్లాలోని సహ కార సంఘాలు బహుళార్థ సేవా సహకార సంఘాలుగా మార నున్నాయని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మ హేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట
యాదాద్రి, జూలై26: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో నిత్యపూజల కోలాహలం తెల్లవా రు జాము మూడు గంటల నుంచి మొదలైంది. స్వామివారికి నిజాభిషేకంతో అర్చకులు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేక�
నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జిల్లాలో నూతన కార్డులు 5,934 నేడు లక్కారంలో పంపిణీని ప్రారంభించనున్నమంత్రి జగదీశ్రెడ్డి యాదాద్రి భువనగిరి, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో 2,13,805 రేషన్ కార్�
ఆలేరు టౌన్, జూలై 25 : ప్రత్యేక అవసరాల చిన్నారులకు పూర్తి స్థాయిలో విద్య, వివిధ రకాల సేవలు అందించడానికి ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. చిన్ననాటి నుంచే వారు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వీరికి ప�
యాదాద్రి, జూలై25: యాదాద్రీశుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవానికి వినియోగించే స్వామివారి దివ్యవిమాన రథాన్ని ఆదివారం ఆలయ అధికారులు ప్రధానాలయ తిరువీధుల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. యాదాద్
యాదాద్రి, జూలై25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత పూజల కోలాహ లం ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే మొదలైంది. నిజాభిషేకంతో అర్చకులు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. �
రాజాపేట, జూలై 25: వందల ఏండ్ల పురాతన మెట్ల బావి నేటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తూ నాటి నాణ్యత, సాంకే తికతకు అద్దం పడుతున్నది.రాజాపేట మండలం బొందుగుల శివాలయ ఆవరణలో ఉన్న మెట్ల బావి( కోనేరు) నేటికీ చెక్కు చెదరక�
యాదగిరిగుట్ట రూరల్, జూలై 25 : వర్షా కాలం మొదలైంది.. ఈసారి వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతున్నది. ఇప్పటికే బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా అనేక చ
యాదాద్రి అగ్రికల్చర్, జూలై 25: ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో, ఎలా వాడాలో అన్ని వివరాలుపూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాల్�
అంగరంగవైభవంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుక ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు మోత్కూరు, జూలై 24: నిరంతర కృషివలుడు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెస�