సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి, జూలై24: హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్�
చౌటుప్పల్, జూలై24: మానవ మనుగడకు ప్రతి ఒక్క రూ మొక్కలు నాటాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొని క�
యాదాద్రి, జూలై23: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను మహిళా భక్తుల కోలాహలం మధ్యనిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించా�
ముక్కోటి వృక్షార్చనకు సిద్ధమైన జిల్లా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా..పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కార్యాచరణ ఒకే రోజు.. ఒకే సమయంలో1.60 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు యాదాద్రి భువనగిరి, జూలై 23 (నమస్తే
భువనగిరి అర్బన్, జూలై23: అర్హులందరూ రెండో డోస్ టీకా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆం జనేయులు అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని 5, 6, 7, 18, 33, 34వ వార్డుల్లో చేపట్టిన టీకా పంపిణీ కార్యక్రమాలను ప్రారం�
బీబీనగర్, జూలై 23: పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ఫేమస్ ఫంక్షన్హాల్లో మండలంలోని వివిధ గ్రా మా
భువనగిరి అర్బన్, జూలై 23: జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన లు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్ట ర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం భువనగిరి ఏరియా ద వాఖానను తొలిసారి ఆకస్మికంగా తనిఖీ చేసి రో�
బీబీనగర్,జూలై 23 : కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగి స్తున్న వారికి అండగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తున్న సీఎం కే సీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని సోము రమేశ్ కురు మ అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కోసం ర�
యాదగిరిగుట్ట రూరల్, జూలై 22 : తెలంగాణ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేం దర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటపే�
భువనగిరి అర్బన్, జూలై 22: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే ఇంటింటా ఇన్నో వేటర్స్ కార్యక్రమంలో భాగంగా అన్ని రంగాల్లోని ప్రజల నుంచి ఆన్లై న్ ద్వారా ఇంటింటా ఇన్నో వేటర్స్ ఆవిష్కరణక�
ఎడతెరిపిలేని వర్షాలతో నిండుకుండల్లా చెరువులు చెక్ డ్యామ్ల్లోనూపెద్దఎత్తున చేరిన వరద నీరు జిల్లా వ్యాప్తంగా 1,005 చెరువులకు జలకళ బోరు, బావుల్లోనూ ఉబికివస్తున్న జలం ఆయకట్టు రైతుల్లోవెల్లివిరుస్తున్న ఆ�
వలిగొండ, జూలై22: మండలంలోని వలిగొండ, వేములకొండ, వర్కట్పల్లి, వెల్వర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం జోరుగా వైద్య ఆరో గ్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు కొవిడ్ టీకాను పంపిణీ చేశారు. వలిగొండ ప్రాథమిక �
గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. మండలంలో చిన్న గ్రామంగా ఉన్న రామచంద్రాపురం ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోలేదు. పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలే మారిపోయా యి. గ్రామంలో డంప�
యాదాద్రి, జూలై22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర