వానకాలం సీజన్లో జోరందుకున్న పంటల సాగువరి తర్వాత అత్యధికంగా పత్తి పంట సాగుపైనే రైతుల ఆసక్తి1.74లక్షల ఎకరాలకు ఇప్పటికే 1.53లక్షల ఎకరాల్లో పూర్తయిన పత్తి పంటనీటి లభ్యత తక్కువగా ఉన్నచోట పత్తి సాగు వైపు రైతుల మ
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేవాలయాలకు పూర్వవైభవంఆలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు ప్రత్యేక బడ్జెట్శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి, మండలి విప్ భానుప్రసాద్రావుకుటుంబసమేతంగా యాదాద్ర�
జిల్లాలో నెల రోజులుగా యజ్ఞంలా సాగుతున్న హరితహారం 30 లక్షల మొక్కలు నాటేలా వడివడిగా అడుగులు నర్సరీల్లో 70.13 లక్షల మొక్కలను సిద్ధంచేసి ఉంచిన జిల్లా యంత్రాంగం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 7.75 లక్షల మేర పూర్�
హరితహారం మొక్కలతో గ్రామానికి కొత్త రూపు ఆహ్లాదాన్ని పంచుతున్న తీరొక్క మొక్కలు ప్రభుత్వ సంకల్పానికి తోడైన ప్రజా భాగస్వామ్యం యాదాద్రి భువనగిరి, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు మోడుబారిన ఆ ఊరి ల
యాదాద్రి, జూలై 30: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని బైండ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుళ్ల గౌరీశంకర్ అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో
జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలుజోరుమీదున్న వానకాలం పంటల సాగురెండు నెలల్లో సాధారణం కంటే అధిక వర్షపాతంపెరిగిన 1.81 అడుగుల భూగర్భ జలాలుఉపయుక్తంగా 24గంటల కరెంటు.. పెట్టుబడి సాయంఇప్పటికే 1.20లక్షల ఎకరాల�
ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలుసీఎం కేసీఆర్ సంకల్పంతోనే ఫ్లోరోసిస్ విముక్తివిద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిమునుగోడు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులు పంపిణీమునుగోడు, జూలై
15 రోజుల్లో పూర్తికానున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ క్లస్టర్లవారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్న అధికారుల బృందాలు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో వచ్చిన దరఖాస్తులు 54,649 యాదాద్రి భువనగిరి, జూల�
చౌటుప్పల్, జూలై27: ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని వ్యక్తిగతంగా దూషించిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ�