రాజాపేట, ఫిబ్రవరి 25 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రఘునాథపురం, దూదివెంకటాపురం, సోమారం, పారుపల�
శ్రీవారి ఖజానాకు రూ. 11,34,797 ఆదాయం యాదాద్రి, ఫిబ్రవరి25 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. ము�
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నది రాష్ట్రంలో జోడెద్దుల్లా పరుగులు తీస్తున్న అభివృద్ధి, సంక్షేమం మిషన్ భగీరథతో విరుగడైన ఫ్లోరోసిస్ పీడ ఒక్క తెలంగాణలోనే అధికారికంగా సంత్ సేవాలాల
శ్రీవారి ఖజానాకు రూ.8,19,732 యాదాద్రి, ఫిబ్రవరి 24 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. బాలాలయంలో కవచమూర్తులను పట్టువస్ర్తాలు, పూలమాలలతో అలంకరించారు. తెల్లవారుజామునే
ఆలేరు, ఫిబ్రవరి 24 : ఆలేరు పట్టణ సమగ్రాభివృద్ధికి అందరూ సహకరించాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో 2022-23 సంవత్సరానికి రూ.13 కోట్ల అంచనా బడ్జెట్న�
యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 24 : బస్వాపూర్ వద్ద నిర్మిస్తున్న నృసింహ రిజర్వాయర్లో భాగంగా ముంపునకు గురవుతున్న యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్తండా గ్రామస్తులకు మండలంలోని దాతరుపల్లిలో పునరావాసం ఏర్పా�
మోటకొండూర్, ఫిబ్రవరి 23 : రైతు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకే సీఎం కేసీఆర్ రైతు వేదికలను ఏర్పాటు చేశారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మాటూరు, చందేపల్లి గ్రామాల్లో బుధవ�
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 23 : పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఆమె సీడీపీ, సీబీఎఫ్, ఎస్డీఎఫ్ తదితర పనులపై సంబంధిత �
స్వామి వారి ఖజానాకు రూ.10,16,826 యాదాద్రి, ఫిబ్రవరి 23 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు స�
యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరుడి ఆలయంలో పరమశివుడికి పురోహితులు సోమవారం రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్లో వెలిసిన బాల శివాలయంలో ప్రభాతవేళలో మొదటగా �
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం కింద ఆలేరు నియోజకవర్గం నుంచి 106 పాఠశాలలను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి వెల్లడించారు.
మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను జలాశయాల్లో వదులుతున్నది.