ఆలేరు రూరల్, ఫిబ్రవరి 28 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని కందిగడ్డతండా, గుండ్లగూడెం, శివలాల్
క్షేత్రస్థాయి పర్యటనలో మిషన్ భగీరథ అధికారులు పైపులైన్లు, సాంకేతిక సమస్యల గుర్తింపు ఎప్పటికప్పుడు వివరాలు ఆన్లైన్లో నమోదు మిషన్ భగీరథ నీటిపై అపోహలు తొలగించే దిశగా చర్యలు మార్చి నెలాఖరుకు పూర్తి కా�
-మల్లాపురంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరిలో ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల -జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 27 : జిల్లాలో నిర్వహించిన పల�
దేవరచర్ల మునిస్వామి ఆలయానికి శివరాత్రి శోభ నంది ఆకారంలో లింగం, నిత్య జలాభిషేకం ప్రకృతి అందాలకు తోడు ఆధ్యాత్మిక శోభ చందంపేట, ఫిబ్రవరి 27 :చుట్టూ దట్టమైన వనం.. కనువిందు చేసే పచ్చదనం, చూడముచ్చటైన జలపాతం.. ప్రకృ�
యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వ లేకపోతున్నదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్లాపుర
శ్రీవారి ఖజానాకు రూ.23,51,100 ఆదాయం యాదాద్రి, ఫిబ్రవరి 27 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద �
యుద్ధం నేపథ్యంలో అక్కడే చిక్కుకున్న పలువురు బాంబుల దాడి నేపథ్యంలో బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వెల్లడి నీళ్లు, ఆహారానికి కొరత ఏర్పడుతున్నదని ఆవేదన ఫోన్లో తల్లిదండ్రులకు క్షేమ సమాచారం వీలైనంత త్వరగా �
యాదాద్రి, ఫిబ్రవరి 26: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఇలవేల్పు దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ పురవీధులు, లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు కిక్�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట, ఫిబ్రవరి 26 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పల్లెలు ప్రగతి పుంతలు తొక్కుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని జనంపల్లి,
బొమ్మలరామారం,ఫిబ్రవరి26: మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఫకీర్
యాదాద్రి, ఫిబ్రవరి 26 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధినీ రామలింగేశ్వర స్వామి బాలాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలకు ఆలయ పూజారులు శనివారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఆరు �
వాన నీటిని ఒడిసి పట్టేందుకు వాటర్షెడ్ పథకం సంస్థాన్నారాయణపురం మండలంలోని జనగాం ఎంపిక రూ.9.42 కోట్ల అంచనా వ్యయంతో సిద్ధమవుతున్న డీపీఆర్ నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క�
కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ వామపక్షాల ఆందోళన భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 25 : కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ను సవరించి ప్రజాసంక్షేమం కోసం నిధులు కేటాయించాలని డిమాం�