‘సోషల్ మీడియాతో పెట్టుకుంటే పాలకులకు పుట్టగతులుండవు, నేపాల్ ఉదంతమే ఇందుకు సజీవ సాక్ష్యం. మూడు రోజుల్లోనే అక్కడి ప్రభుత్వం కుప్పకూలింది. సీఎం రేవంత్రెడ్డి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని బీఆర్�
రైతులు యూరియా అడిగితే.. సీఎం రేవంత్రెడ్డి పోలీసులను ఇంటికి పంపుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి మండిపడ్డారు. ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రజానీకం సీఎంపై తిరుగబడే పరిస్థితులు వచ
మేక్ ఇన్ ఇండియా అం టూ డబ్బా కొట్టుకుంటూ, జబ్బలు చరుచుకునే కేంద్ర పాలకులు చైనా నుంచి యూరియా దిగుమతిపై ఏం సమాధానం చెప్తారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రశ్ని
గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ వర్కి
తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక రాజ్యాంగం.. కాంగ్రెస్, బీజేపీకి ఒక రాజ్యాంగం ఉందా అని రాష్ట్ర డీజీపీని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగు రోజుల నుంచి ఉన్న బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అ
Y Satish Reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంపై బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్ రెడ్డి మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ మీద కేసు
Y Satish Reddy | రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపింది అని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ పేరుతో చేసిన హడావుడి
Y Satish Reddy | రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు ప్రాధాన్యత ధాన్యపు రాశులా..? లేకపోతే అందాల రాశులా అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ప్రశ్నించారు.
Y Satish Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి తెలంగాణ రెయిజింగ్ అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ రాష్ట్రాన్ని మాత్రం తిరోగమన దిశలో తీసుకెళ్తున్నారు అని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ ర�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సభాప్రాంగణా�
హెచ్సీయూ భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్రెడ్డి సర్కార్కు చెంపపెట్టు లాంటిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి బుధవారం తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం అని, ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి డిమాండ్�
గ్రాడ్యుయేట్లు ఇచ్చిన రెఫరెండాన్ని శిరసావహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవం�