సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి విమర్శనాస్ర్తాలు సంధించారు. ఆ ఇద్దరు రేవంత్, సంజయ్-ఆర్ఎస్ బ్రదర్స్లా వ్యవహరిస్తున్నా
సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రం లో పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ తన గు ప్పిట్లో పెట్టుకొని నియంతపాలన సా�
ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్నారని వాళ్లకు కనీసం జ్ఞానం ఉండటం లేదని సీఎం రేవంత్రెడ్డి పే ర్కొనటాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఖండించారు.
Job Calender | అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది జాబ్ క్యాలెండర్ కాదని.. డాబు కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్ రెడ్డి విమర్శించారు. మైసూర్ పాక్లో, మైసూర్ బజ్జీల
పార్టీ ఫిరాయించిన ఎంపీ కే కేశవరావుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తుందా? బీఆర్ఎస్లో దక్కినంత గౌరవం దక్కుతుందా? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్ని�
Y Satish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ పేపర్ అంటే అర్థాన్నే పూర్తిగా మార్చేసింది.. శ్వేతపత్రాన్ని నల్లపత్రంగా, పూర్తిగా అబద్ధాల పత్రంగా, తమకు నచ్చిన అంశాలు చెప్పుకునే ఓ రఫ్ పేపర్ గా మార్చేసింది అని బీఆర్ఎస్ సోష�
అధికారంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే 30 లక్షల మంది నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు నూరు శాతం 420 పార్టీయేనని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాని�
Chandrababu | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) తన పరిధి దాటి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ(BRS party) సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి(Y Satish Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ ప్రభుత�
Y Satish Reddy | ఓటమి ఖరారైందని భావించి... ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇష్టారీతిగా మాట్లాడుతూ.. రాజకీయ డ్రామాలు చేస్తున్నారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించ
Telangana Redco Chairman Y Satish Reddy | కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.