Y Satish Reddy | సోషల్ మీడియా( Social Media ) కేసుకే భయపడి కోర్టుకెళ్లిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్( Dharmapuri Arvind ) కు.. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత( Kavitha )పై విమర్శలు చేసే అర్హత లేదని రెడ్ కో చైర్మన్ వై. �
Naatu Naatu Song | బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు( Oscar Award ) రావడంపై తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి( Y Satish Reddy ) ఆనందం వ్యక్తం చేశారు. ఆనాడు బీజేపీ నేతలు చేసిన మాటలకు �
TSREDCO on Modi Solar Power | సౌర విద్యుత్పై ప్రధాని మోదీ సారధ్యంలోని కేంద్రం కుట్ర చేస్తున్నదని రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి మండి పడ్డారు. సోలార్ పవర్కు సబ్సిడీల్లో కోత విధిస్తున్నదని ఫైర్ అయ్యారు.
గుజరాత్లో కరెన్సీ వెదజల్లిన ఘటనకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి YSR పేరుతో ఉన్న తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. 'ఇంత భారీ మొత్తంలో నగదు వెదజల్లినందుకు ఇక్కడ 'ఐటీ సర్వే' జరుగు
Y Satish Reddy | ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్ను నక్సలైట్లు పేల్చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రెడో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Telangana Foods Factory | నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో విద్యుత్ ఖర్చులను తగ్గించాలని, కాలుష్య నివారణకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఈ
Y Satish reddy | వెహికల్ రెట్రోఫిట్మెంట్లో తెలంగాణ పాలసీ దేశానికే తలమాణికంగా ఉండేలా తయారు చేబోతున్నామని రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ కోసం ఆ
Telangana | హైదరాబాద్లో షర్మిల అరెస్ట్ బాధించిందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంపై తెలంగాణ రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్
REDCO | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు పునరుత్పాద�
Satish Reddy on Tamilisai | రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాజ్భవన్ గౌరవాన్ని కాపాడాల్సిన గవర్నర్ తమిళిసై.. బీజేపీ రాజకీయ చర్చలో పాల్గొనడం పట్ల టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్భవన్ను �
PM Modi | గుజరాత్లోని అహ్మదాబాద్లో 36వ జాతీయ క్రీడల ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించిన తీరును తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఎవరిని వంచించేందుకని రాష్ట్ర రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీశ్రెడ్డి బీజేపీని ప్రశ్నించారు.
హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని, అటువంటి పసిగుడ్డు గొంతు నులిమేందుకు మోదీ సరార్ కుట్రలు పన్నుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ను కాదని కమలనా�