Y Satish Reddy | ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్ను నక్సలైట్లు పేల్చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రెడో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Telangana Foods Factory | నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో విద్యుత్ ఖర్చులను తగ్గించాలని, కాలుష్య నివారణకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఈ
Y Satish reddy | వెహికల్ రెట్రోఫిట్మెంట్లో తెలంగాణ పాలసీ దేశానికే తలమాణికంగా ఉండేలా తయారు చేబోతున్నామని రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ కోసం ఆ
Telangana | హైదరాబాద్లో షర్మిల అరెస్ట్ బాధించిందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంపై తెలంగాణ రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్
REDCO | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు పునరుత్పాద�
Satish Reddy on Tamilisai | రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాజ్భవన్ గౌరవాన్ని కాపాడాల్సిన గవర్నర్ తమిళిసై.. బీజేపీ రాజకీయ చర్చలో పాల్గొనడం పట్ల టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్భవన్ను �
PM Modi | గుజరాత్లోని అహ్మదాబాద్లో 36వ జాతీయ క్రీడల ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించిన తీరును తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఎవరిని వంచించేందుకని రాష్ట్ర రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీశ్రెడ్డి బీజేపీని ప్రశ్నించారు.
హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని, అటువంటి పసిగుడ్డు గొంతు నులిమేందుకు మోదీ సరార్ కుట్రలు పన్నుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ను కాదని కమలనా�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రెడ్కో చైర్మన్గా వై సతీశ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో సతీశ్ రెడ్డి మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ను రెడ్కో, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు సతీశ్ రెడ్డి, అనిల్ కుర్మాచలం ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్లను మంత్రి �
హైదరాబాద్ : రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, రాష్ట్ర రెడ్కో చైర్మన్గా వై సతీష్ రెడ్డి నియామకం అయ్యారు. సతీష్ రెడ్డి ప్�
TRS Social Media | ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. న�