న్యూఢిల్లీ: షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆ కంపెనీ ఫోరెక్స్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. స్మార్ట్ఫోన్ రంగం�
Samsung | ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూటూబ్, ఫేస్బుక్ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిప
Redmi Note 11S | జియోమీకి చెందిన రెడ్మీ స్మార్ట్ఫోన్ బ్రాండ్ నుంచి నోట్ 11ఎస్ స్మార్ట్ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. చాలా రోజుల నుంచి ఈ ఫోన్ లాంచ్కు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ లాంచ్ డేట్ను రెడ
హైదరాబాద్, జనవరి 19: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ హ్యాపి మొబైల్స్ స్టోర్స్లో షియోమీ 11టీ ప్రొ 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. షియోమి భాగస్వామ్యంతో ఈ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు హ్యాపి మొబైల్స్ వ�
బెర్లిన్ : చైనాకు చెందిన షియామి ఫోన్లలో సెన్సార్షిప్ ఫంక్షన్ గురించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని జర్మన్ ఫెడరల్ సైబర్ సెక్యూరిటీ వాచ్డాగ్ బీఎస్ఐ స్పష్టం చేసింది. షియామి ఫోన్లలో ఫ్రీ టిబెట�
Xiaomi Hyperphone | అంటే సూపర్ ఫాస్ట్ ఫోన్ అన్నమాట. మరి ఆ హైపర్ఫోన్ ఏంటి.. ఎటువంటి ఫీచర్లతో ఆ ఫోన్ లాంచ్ కాబోతోంది అని స్మార్ట్ఫోన్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.
రూ.653 కోట్ల కోసం నోటీసు ఇచ్చిన కేంద్రం న్యూఢిల్లీ, జనవరి 5: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియామీకి కేంద్ర ప్రభు త్వం రూ.653 కోట్ల దిగుమతి సుంకం ఎగవేత నోటీసునిచ్చింది. షియామీ ఇండియా యూనిట్లో