Jay Shah: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్నారు. టీ20లక�
Rohit Sharma | తనకు ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఆలోచన లేదని, అంతర్జాతీయ క్రికెట్లో మరికొన్నేళ్ల పాటు కొనసాగుతానని భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్శర్మ అన్నాడు. ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ కపూర్ ‘బ్రేక్ ఫాస్ట్�
భారత్ సొంతగడ్డపై బెబ్బులిలా గర్జించింది. సీనియర్ల గైర్హాజరీలో ఏ మాత్రం తొణకని, బెణకని టీమ్ఇండియా..ఇంగ్లండ్ భరతం పట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారీ విజయం ఖా
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భారత్ నంబర్వన్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. ఆదివారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా 64.58 పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిష్టించింది.
Ashes Tests | ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్పై ఐసీసీ చర్యలకు పూనుకుంది. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా పాయింట్లలో కోత విధించడ�
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఓడిన టీమ్ఇండియాకు (Team India) కొత్త సీజన్లో అదిరే ఆరంభం లభించింది. డొమినికా (Dominica) వేదికగా వెస్టిండీస్తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం అందుకుంది.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సర్కిల్ ప్రారంభించేందుకు టీమ్ఇండియా కసరత్తులు షురూ చేసింది. ఈ నెల 12 నుంచి వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా..
డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా సంచలన ప్రదర్శన నమోదు చేసింది. స్లొవేనియాలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ మనిక 3-0 (11-4, 11-9, 11-7)తో వర�
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో పరాజయం పాలైన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్ఇండియాకు భారీ జరిమానా పడింది.
Test Jersey: టీమిండియా క్రికెటర్లు కొత్త జెర్సీలో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నారు. ఆ జెర్సీల ఫోటోలను ఇవాళ రిలీజ్ చేశారు. బీసీసీఐ తన ట్విట్టర్లో ఆ ఫోటోలను పోస్టు చేసింది. ఆసీస్తో జరిగే టెస్టు
చివరి రోజు ఏదైనా అధ్భుతం జరుగుతుందేమో అనుకున్న భారత అభిమానులకు నిరాశ
తప్పలేదు. తొలి నాలుగు రోజుల్లానే పిచ్ బ్యాటింగ్కు సహకరించడంతో ఆస్టేలియా రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడింది.
టెస్టు క్రికెట్ చరిత్రలోనే గుర్తుండిపోయేలా సాగిన పోరులో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఉత్కంఠ విజయం సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్పై హోరాహోరీ పోరులో ఒక పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. తాజా మ
ఇప్పటికే ‘బోర్డర్-గవాస్కర్'ట్రోఫీని చేజార్చుకున్న ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో విజృంభించేందుకు కసరత్తులు చేస్తున్నది. ముఖ్యంగా భారత పిచ్లపై స్పిన్ను ఎదుర్కోలేక చతికిలబడుతున్న కంగారూలు.. ఇండోర్లో �