Ashes Tests | ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్పై ఐసీసీ చర్యలకు పూనుకుంది. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా పాయింట్లలో కోత విధించడ�
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఓడిన టీమ్ఇండియాకు (Team India) కొత్త సీజన్లో అదిరే ఆరంభం లభించింది. డొమినికా (Dominica) వేదికగా వెస్టిండీస్తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం అందుకుంది.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సర్కిల్ ప్రారంభించేందుకు టీమ్ఇండియా కసరత్తులు షురూ చేసింది. ఈ నెల 12 నుంచి వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా..
డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా సంచలన ప్రదర్శన నమోదు చేసింది. స్లొవేనియాలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ మనిక 3-0 (11-4, 11-9, 11-7)తో వర�
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో పరాజయం పాలైన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్ఇండియాకు భారీ జరిమానా పడింది.
Test Jersey: టీమిండియా క్రికెటర్లు కొత్త జెర్సీలో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నారు. ఆ జెర్సీల ఫోటోలను ఇవాళ రిలీజ్ చేశారు. బీసీసీఐ తన ట్విట్టర్లో ఆ ఫోటోలను పోస్టు చేసింది. ఆసీస్తో జరిగే టెస్టు
చివరి రోజు ఏదైనా అధ్భుతం జరుగుతుందేమో అనుకున్న భారత అభిమానులకు నిరాశ
తప్పలేదు. తొలి నాలుగు రోజుల్లానే పిచ్ బ్యాటింగ్కు సహకరించడంతో ఆస్టేలియా రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడింది.
టెస్టు క్రికెట్ చరిత్రలోనే గుర్తుండిపోయేలా సాగిన పోరులో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఉత్కంఠ విజయం సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్పై హోరాహోరీ పోరులో ఒక పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. తాజా మ
ఇప్పటికే ‘బోర్డర్-గవాస్కర్'ట్రోఫీని చేజార్చుకున్న ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో విజృంభించేందుకు కసరత్తులు చేస్తున్నది. ముఖ్యంగా భారత పిచ్లపై స్పిన్ను ఎదుర్కోలేక చతికిలబడుతున్న కంగారూలు.. ఇండోర్లో �
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించనున్నట్లు ఐసీసీ బుధవారం తెలిపింది.
స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సమాయత్తమైంది. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్పై టీ20, వన్డే సిరీస్లు నెగ్గిన టీమ్ఇండియా నేటి నుంచి ఆసీస్తో ప్రతిష్ఠాత్�
భారత్ మరో విజయంపై కన్నేసింది. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. గురువారం నుంచి మొదలవుతున్న రెండో టెస్టులో బంగ�
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) సిరీస్ తొలి టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయిన విషయం తెలుసు కదా. ఈ టెస్ట్ ఫలితాన్ని ఇవ్వకపోయినా.. రెండు టీమ్