World Test Championship final: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ బుధవారం ప్రారంభంకానున్నది. ఆస్ట్రేలియా, ఇండియా జట్లు ఆ తుది పోరుకు రెఢీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ల ఫోటో సెషన్లో రోహిత్, కమ్మిన్స్ పాల్గొన్నా�
ఐసీసీ టైటిల్ సాధించాలంటే మానసికంగా సంసిద్ధంగా ఉండాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ సూచించాడు. గత దశాబ్ద కాలంగా ఇండియా ఐసీసీ టైటిల్ సాధించలేకపోవడానికి కారణం మానసికంగా సంసిద్ధంగా లేకపో�
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా సభ్యులకు చతేశ్వర్ పుజారా అనుభవం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఇంగ్లండ్ కౌంటీల్లో పుజారా ఎంతో కాలంగా ఆడుతున్నాడని, ఆ అనుభవం జట్టు సభ్యులకు ఉపయోగపడుతుందని
WTC Final | ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్లో భారత జట్టు ఫైనల్లో ఆసిస్తో తలపడనున్నది. జూన్ 7న మొదలుకానుండగా.. ఇంగ్లండ్లోని ఓవల్ వేదిగా మ్యాచ్ జరుగనున్నది. మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియాలోని పలువురు ఆటగాళ�
WTC Final | ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జూన్ 7న మొదలనుకానున్నది. టెస్ట్ చాంపియన్షిప్ కోసం భారత్ - ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్లోని ఓవల్లో మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా క్�
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలం ఐపీఎల్కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్నకు ముందు రోహిత్కు విశ్రాంత�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ భారత జట్టు ఖరారైంది. ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 తేదీ వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ మంగళవారం 15 మంది
భారత స్టార్ క్రికెటర్లు ఐపీఎల్లో బిజీగా ఉండగా టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, ఇతర సహాయ సిబ్బంది జూన్లో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సన్నాహాలపై చర్చించేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన
టీమ్ఇండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్..ఐపీఎల్తో పాటు ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ టోర్నీకి పూర్తిగా దూరం కాబోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో శ్రే�
naatu naatu: వరుసగా ఇండియా రెండోసారి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ మూమెంట్ను ఇండియన్ క్రికెటర్లు ఎలా ఎంజాయ్ చేసి ఉంటారో తెలిసిందే. అయితే ఈఎస్పీఎన్ తన ట్విట్టర్లో నాటు నాటు
World Test Championship: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు ఇండియా క్వాలిఫై అయ్యింది. కివీస్ చేతిలో లంక ఓడిపోవడంతో.. ఇండియాకు రూట్ క్లియరైంది. ఇక ఓవల్లో జూన్ లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్, భార�
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించనున్నట్లు ఐసీసీ బుధవారం తెలిపింది.