Wrestling competitions | ప్రతీ యేటా హోళీ పండుగ అనంతరం మండల కేంద్రమైన టేక్మాల్లో దుర్గమ్మ, పోచమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా నాలుగవ రోజైన శనివారం కుస్తీపోటీలను నిర్వహించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై గత కొన్నినెలలుగా నిరాటంకంగా కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎత్తేసింది. 2023, డిసెంబర్ 24న డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ వేటు వేసిన కేంద్రం.. మంగళవా
బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామ మహాదేవలింగేశ్వరాలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాశివరాత్రి జాతర ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా , ఉత్కంఠగా సాగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు త�
స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో మూడు రోజులుగా జరుగుతున్న సీఎం కప్ పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 2 వేల మంది పాల్గొన్న ఈ పోటీలు హోరాహోరిగా కొనస�
జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్, రెజ్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బాల బాలికల 1,500 మీటర్ల పరుగు ప
రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్, రెజ్లింగ్ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో మూడురోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు 33 జిల్లాల నుంచి సుమారు రెండు వేల మ�
తానూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వరుడి జాతర సందర్భంగా శనివారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. మన జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి పదుల సంఖ్యలో మల్లయోధులు కుస్తీ ప�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన 18మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
క్రీడాకారులు క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సూచించారు. మండలకేంద్రం లో రెండురోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్ 14,17 రెజ్లింగ్ పోటీలను శ�
Paris Olympics | భారీ ఆశలతో పారిస్కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవడంతో ఈ ఎడిషన్లో అయినా సాక్షాత్కారమవుతుందనుకున్న ‘డబుల్ డిజిట్'పై నీలినీడలు కమ్ముకున్నాయి.
యువకుల కేరింతల నడుమ కుస్తీ పోటీలు అట్టహాసంగా సాగాయి. మావోడు గెలుస్తాడంటే... లేదు లేదు మావోడే తప్పక గెలుస్తాడంటూ... కుస్తీ పోటీలు సాగాయి. మహాశివరాత్రి జాతరలో భాగంగా బషీరాబాద్ మండలం జీవన్గి మహాదేవలింగేశ్వర
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో తిక్క వీరేశ్వరస్వామి బ్రహోత్మవాలను పురస్కరించుకుని జాతీయస్థాయి కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్�
మండల కేంద్రం శివారులోని షరీఫ్ పీర్గైబ్ సాహెబ్ ఖిల్లా దర్గా ఉర్సులో భాగంగా మంగళవారం అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన మల్లయోధులు పోటీల్లో పాల్గ
పల్లెల్లో యుద్ధం జరుగుతున్నది. విజయం కోసం హోరాహోరీ పోటీ నడుస్తున్నది. గ్రామ దేవతల జాతరలో భాగంగా గ్రామాల్లో కుస్తీ పోటీల సందడి పెరిగింది. జాతర పల్లెల్లో పండుగ వాతావారణం నెలకొన్నది.