జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో తిక్క వీరేశ్వరస్వామి బ్రహోత్మవాలను పురస్కరించుకుని జాతీయస్థాయి కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్�
మండల కేంద్రం శివారులోని షరీఫ్ పీర్గైబ్ సాహెబ్ ఖిల్లా దర్గా ఉర్సులో భాగంగా మంగళవారం అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన మల్లయోధులు పోటీల్లో పాల్గ
పల్లెల్లో యుద్ధం జరుగుతున్నది. విజయం కోసం హోరాహోరీ పోటీ నడుస్తున్నది. గ్రామ దేవతల జాతరలో భాగంగా గ్రామాల్లో కుస్తీ పోటీల సందడి పెరిగింది. జాతర పల్లెల్లో పండుగ వాతావారణం నెలకొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సీఎం కప్-2023 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సీఎం కప్ టోర్నమెంట్ను మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్నారు. మొదటగా మండల స�
మండలంలోని జీవన్గి కాగ్నానది ఒడ్డున కొలువైన మహాదేవ లింగేశ్వరాలయంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సర్పంచ్ నవనీత, ఆలయ కమిటీ సభ్యు లు, గ్రామ పెద్దలు తెలిపారు
రాష్ట్రంలో రెజ్లింగ్కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం హింద్ కేసరి రెజ్లింగ్ పోటీల ముగింపు వేడుకల్లో మంత్ర�
తెలంగాణ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ అసోసియేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి ఎల్బీ స్టేడియంలో సీనియర్ నేషనల్ చాంపియన్షిప్ జరుగనుంది. ‘హింద్ కేసరి -2022’పేరిట నిర్వహించనున్న ఈ పోటీలకు సం�
సరిహద్దు గ్రామాల్లో సంప్రదాయ కుస్తీ పోటీలు రోజురోజుకూ పెరిగిపోతున్న క్రేజ్ నిర్మల్ టౌన్, మార్చి 18 : నిర్మల్ జిల్లాలో కుస్తీ పోటీలకు ఆదరణ పెరుగుతున్నది. సరిహద్దు గ్రామాల్లో ఎక్కడ జాతర నిర్వహించినా మ�