మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 4న ప్రారంభం కానున్న ఈ లీగ్.. 26న జరుగనున్న ఫైనల్తో ముగియనుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది.
మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.
మహిళల ప్రిమియర్ లీగ్ వేలం మరో మూడు రోజుల్లో జరగనుంది. 409 మంది వేలానికి అర్హత సాధించారు. వీళ్లలో 246 మంది భారత క్రికటెర్లు, 163మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికే ప్లేయర్స్
భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ మెంటార్, అడ్వైజర్గా సేవలు అందించనుంది. తనను మెంటార్గా నియమించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. డబ్ల్యూపీఎల్ ప్రీమియర్ లీగ్ మ�
మహిళల క్రికెట్లో నూతన అధ్యాయం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు ఊహించని విధంగా మహిళల ఐపీఎల్ జట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై కాసుల వర్షం కురిపించాయి.
Women's IPL | చాలాకాలంగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్కు వేళయింది. లీగ్ పేరుతో పాటు ప్రాంఛైజీల వివరాలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. మహిళల ఐపీఎల్కు విమెన్స్ ప్రీమియర్ లీగ్ ( WPL )గా పేరు ఖరారు చేశారు.